బాసరలోని శ్రీవేదభారతీపీఠం పాఠశాలలో తీవ్రగాయాల పాలైన విద్యార్థి లోహిత్ కేసులో కీలక సాక్షి అయిన సహచర విద్యార్థి మణికంఠ మరణం మిస్టరీగా మారింది. లోహిత్ నెత్తుటి మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా
‘ఎవరిపై సమరం.. నన్ను కోసుకుతిన్నానా దగ్గర పైసల్లేవు’అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ‘మేం బోనస్ అడగట్లేదు. సంక్షేమ పథకాలు ఆపి జీతాలు పెంచమనట్లే. మాకు రావాల్సిన డీఏ
తెలంగాణ రైతులు ప్రభుత్వం రోజుల తరబడి కొనుగోలు చేయని ధాన్య రాశులను, వర్షానికి మళ్లీ మళ్లీ తడిసిపోతున్న ధాన్య రాశులను చూడలేక దుఃఖిస్తున్నట్టున్నారు. అందుకు బదులు వారు మరికొద్ది రోజులలో తమ రాష్ట్ర రాజధాన�
మావోయిస్టుల పేరుతో దేశవ్యాప్తంగా సాగుతున్న ఎన్కౌంటర్ హత్యాకాండ పతాకస్థాయికి చేరింది. పట్టుకొని బంధించి కాల్చి చంపి ఎన్కౌంటర్ అని ప్రకటించే ఆనవాయితీ దేశంలో కొనసాగుతున్నది. ఇలా ఎన్కౌంటర్ పేరిట హ�
మాజీ మంత్రి హరీశ్రావు సోషల్ మీడియా ఖాతా విషయమై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రంగా స్పందించారు. హరీష్రావు సోషల్మీడియా అకౌంట్ను బీఆర్ఎ
రాష్ట్రంలోని అగ్రవర్ణ పేదల అభ్యున్నతి కోసం ఈబీసీ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని ఈబీసీ సంక్షేమ సంఘం కోరింది. ఈ మేరకు సోమవారం ఈబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్రెడ్డి నేతృత్వంలోని ప�
శ్రీవేదభారతీ పీఠం నిర్వాహకుడు విద్యానందగిరి స్వామి.. వేదం ముసుగులో వ్యాపారం చేస్తున్నాడని బాసర గ్రామస్థులు ఆరోపించారు. గోదావరి హారతి, బీజాక్షరం పేరిట వసూళ్ల దందా చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు సోమవ�
తెలంగాణ యువ పర్వతారోహకుడు భూక్యా యశ్వంత్ మరోమారు సత్తాచాటాడు. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకున్న యశ్వంత్ తాజాగా మణిపూర్లో అత్యంత ఎత్తయిన మౌంట్ ఐసోను ఎక్కాడు.
వేసవి తాగునీటి అవసరాలు, కృష్ణా నదీ జలాల వినియోగంపై ఆ నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మెంబర్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. 10 తర్వాత ఏపీలోనే సమావేశాన్ని
తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. రహదారుల అభవృద్ధి కోసం పెండింగ్లో ఉన్న భూ సేకరణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మొత్తం 42,244 మంది నర్సులు దరఖాస్తు చేసుకోగా.. 40,423 మంది పరీక్షకు హాజరయ్యారు.
Nitin Gadkari | పెండింగ్ భూసేకరణపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ వంతెన పనులు సరిగా జరుగడం లేదంటూ అసంతృప్తిని
ఉత్తర తెలంగాణలో సోమవారం సాయంత్రం భూప్రకంపనలు కలకలం రేపాయి. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పలు చోట్ల భూమి కంపించింది. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యా�
Ghatkesar | శిథిలావస్థకు చేరుకున్న మా గురుకుల విద్యాలయాన్ని అభివృద్ధి చేసి, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సహకరించాలని కోరుతూ విద్యార్థులు ఇంటింటికీ తిరిగి వేడుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేస�
Anurag University | పోచారం, మే5 : అనురాగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.రామారెడ్డి (83) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. రెండు నెలల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నీలిమా ఆస్పత్రిలో చికిత్స ప�