TG Assembly | అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నది. ఈ అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లోనూ స్పష్టత ఇవ్వలేదు.
Sand Mining | ‘ట్రాక్టర్ట ఓనర్లు, డ్రైవర్లు అందరికీ నమస్కారం. దయచేసి నేను ఒకటే చెప్తున్న. ఇప్పటికే మెసేజ్ పెట్టి మూడు రోజులవుతున్నది. మీరు ఫోన్పే అయినా కొట్టండి. క్యాష్ అయినా తెచ్చి ఇయ్యండి. ఇయ్యాల లాస్ట్ రోజ�
Smart Meter | రాష్ట్రంలో ఇప్పటివరకు రైతులు ఎంత విద్యుత్తు వాడినా అడిగేవారు లేరు. చిన్న రైతు మూడు, నాలుగు గంటలు.. పెద్ద రైతు 14 నుంచి16 గంటలు విద్యుత్తు వాడినా ప్రశ్నించే సంస్థే లేదు. కానీ ఇంత విద్యుత్తు ఎందుకు వాడారు?
Muncipal Elections | పురపోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 98శాతం మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగియడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం సమాయత్తమైంది.
ఓ దళిత యువతి లైంగికదాడి.. ఆపై హత్య జరిగి 13 రోజులు అవుతున్నా ఇంకా మిస్టరీ గానే మారింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు సామూహికంగా లైంగికదాడికి పాల్పడి హత్య చేశారని ఆరోపిస్తున్నా పోలీసు యంత్రాంగం మ
చుట్టూ పచ్చని పొలాల మధ్య.. ఇథనాల్ కంపెనీ చిచ్చు రేపింది. కూత వేటు దూరంలో తుంగభద్ర నదీతీరం సమీపంలో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఇచ్చిన అనుమతి పెద్ద దుమారమే రేపింది. ఇంద�
అసెంబ్లీలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్(డీఎస్హెచ్ఎస్) బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ) రాష్ట్ర అధ్యక్షుడు నరహరి, కార్యదర్శి లాలు ప్రసాద్ రాథోడ్, కోశ
బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు 2026 మే 4నుంచి ప్రారంభంకానున్నాయి. మే 4 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం.
ప్రభుత్వ ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి అరణ్య రోదన వినాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు హితవు చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో జీరో అవర్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప�
అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కోతుల బెడదను ప్రస్తావించారు. కోతులు టమాట, మక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయని, దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని వివరించారు.
ముదిరాజ్ కులస్తులను బీసీ-డీ నుంచి బీసీ-ఏకు మార్చాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఆపాలని చూసిన ద్రోహి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఉత్తమాటలు మాట్లాడు�
అసెంబ్లీ సమావేశాల్లో ‘నీళ్లివ్వండి- నిధుల్విండి’ అనే డిమాండ్ మార్మోగిపోయింది. నీటిపారుదల శాఖ తీరుపై విపక్షంతోపాటు అధికారపక్షం నేతలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రాజెక్టుల పనులను నిర్లక్ష్య