తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయలను ప్రపంచస్థాయిలో తీసుకెళ్లేందుకు 72వ మిస్ వరల్డ్ పోటీలు ఉపయోగపడతాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవి కేవలం అందాల పోటీలు మాత్రమే కాదని, తెలంగాణను ప�
భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాకే రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం పనులకు మోక్షం లభిస్తుందని తాజాగా సీఎం రేవంత్రెడ్డితోపాటు రాష్ట్ర మంత్రులకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను అధికారులు తరలించారు. ‘కాంటా ఇంకెప్పుడు పెడ్తరు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అధి�
ఇదంతా చూస్తుంటే. ‘చెల్లికి పెళ్లి, జరగాలి మళ్లీ మళ్లీ’ అనే సినీ డైలాగ్ గుర్తుకొస్తుంది. ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం గొంతెత్తిన ప్రతిసారీ ప్రభుత్వం ‘కమిటీ’లను తెరమీదికి తెస్తున్నది. నిరుడ
రాష్ట్రానికి బీఆర్ఎస్, కేసీఆరే శ్రీరామరక్ష అని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత స్పష్టం చేశారు. ఆయన అప్పు చేసి తెలంగాణకు సంపద సృష్టించారని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన సంపద..
పరిపాలన చేతకాకుంటే సీఎం రేవంత్రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర�
ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నవీన్మిట్టల్, లోకేశ్కుమార్, కృష్ణభాస్కర్లతో కూడిన కమిటీని నియమిస్తూ మంగళవారం �
MLA Sabitha | ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిం�
Rajeev Yuva Vikasam | రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి, బావాజిపల్లి, కోడిపత్రి, వె�
TGSRTC | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ జేఏసీ నేతలు మంగళవారం చర్చలు జరిపారు. ఈ చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేసినట్లు జేఏసీ నాయకులు ప్రకటించార
Rain Alert | తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉష్ణోగత్రలు భారీగా పడిపోయాయి. ఉపరిత�
KTR | ఈ 17 నెలల కాలంలో తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నయ్ ఎట్ల..? అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నయ్ ఎట్ల..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసింది అంటున్నవ్.. మరి �
ప్రజలకిచ్చిన హామీల అమలు చేయలేక, ఉద్యోగులకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమ
“రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. పైసా కూడా బయట అప్పు పుడత లేదు. అణాపైసా ఎవడూ ఇస్తలేడు. తెలంగాణ ప్రతినిధులను బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నరు. ఎవరి మీద మీ సమరం. ప్రజలపై యుద్ధం చేసినవాడు బాగుపడినట