కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసిగి చెందిన పార్టీ నాయకులు గులాబీ గూటికి చేరుతున్నారని మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్స�
Mock Drill | పాకిస్తాన్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హైదరాబాద్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్డ్రిల్ నిర్వహించారు. మాక్ డ్రిల్ సాయంత్ర
ఈనెల 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏ�
MLA Devireddy Sudheer Reddy | వనస్థలిపురం, మే 7 : హైదరాబాద్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్లోని పలు కాలనీల్లో అంతర్గత సీసీ, బీటీ రోడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కోరా�
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 12వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మె�
‘అన్ని కులాల వారికి వేదం నేర్పిస్తా. హైందవ ధర్మాన్ని పెంపొందించమే నా లక్ష్యం’ అంటూ పుష్కరకాలం క్రితం పవిత్ర బాసర క్షేత్రంలోకి ఆంధ్రా స్వామీజీ ఒకరు వచ్చారు. 2011లో శ్రీ వేదభారతి పీఠం పేరుతో వేద పాఠశాలను ప్ర�
Revanth Reddy | తెలంగాణ ఇమేజ్.. నేషనల్ లెవల్లో మరోసారి డ్యామేజ్ అయ్యింది. కేసీఆర్ పదేండ్ల పాలనలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఓ ఐకానిక్ స్టేట్గా నిలిచింది. అయితే, అప్పులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలత�
రేవంత్రెడ్డి ప్రభుత్వం ఈ 17 నెలల్లో రాష్ట్ర ఆదాయాన్ని ఎందుకు పెంచలేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 2014లో రూ.51,000 కోట్లు ఉన్న రాష్ట్ర ఆదాయాన్ని 2024 నాటికి రూ.2 లక్షల కోట్లకు �
రువు భత్యం ఇవ్వాలని, పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యోగుల గురించి చేసిన వ్యాఖ్యలు ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యోగుల్లో ఆగ్రహానికి కారణమయ్యాయి.
తెలంగాణ వెనుకబడిన ప్రాంతమనేవారు ఉమ్మడి ఏపీ రోజుల్లో. అయితే, తెలంగాణ వెనుకబడిన కాదు వెనుకవేయబడిన ప్రాంతమనేది తెలిసిందే. తెలంగాణ మొదటినుంచీ సంపన్న రాష్ట్రమనేది చరిత్రలో నమోదైన నిఖార్సయిన నిజం. కాకపోతే ఇ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్మాణాత్మకమైన చర్చ జరగడం లేదు. రాష్ట్ర ప్రజల సాగు, తాగునీటి అవసరాలను పక్కనపెట్టి రాజకీయ కోణంలో మాట్లాడటం సరికాదు. ఒక పల్లెటూరిలోని బోరు మోటారు చెడిపోతేనే ప్రజలకు ప్రత్యామ్నాయ �
ధాన్యం కొనుగోలుకు అవసరమైన పరికరాల కోసం ఆగ్రోస్ సంస్థ పిలిచిన టెండర్ల వ్యవహారంలో అరాచకపర్వం వెలుగుచూసింది. టెండర్ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ�