తెలంగాణలో మార్కెట్లలో విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి జొన్నలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ తెలిపారు. తెలంగాణ మారెట్లో జొన్నలకు అధిక ధర లభిస్తుందని, మహారాష్�
జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నకలీ పత్తి విత్తనాల దందా ఆగడం లేదు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సరఫరా చేసిన వ్యాపారులు, ఈ మధ్య ఆం ధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుక
ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో అనర్హుల పేర్లు ఎలా చేర్చుతారని ఆగ్రహం వ్య క్తంచేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్య
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతున్నది. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని, అర్హులందరికీ రూ.5 లక్షలు ఇస్తామని ఇన్నాళ్లూ ఊరించి, ఇప్పుడు సవాలక్ష ఆంక్షలు విధిస్తున్నది. దళితబంధు వస్తే �
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 80కి పైగా ప్రిన్సిపల్ పోస్టులను పదోన్నతులతో తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) ప్రభుత్వాన్ని కోరింది.
Telangana | రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని విద్యార్థి నాయకుడు జంగయ్య డిమాండ్ చేశారు.
PGRRCDE | ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్ సీడీఈ) ద్వారా అందించే డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు అయ్
Operation Sindoor | పహల్గాం ఉగ్ర దాడిని చూస్తే తన రక్తం మరుగుతున్నదని 1965 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో నేరు గా పాల్గొన్న తెలంగాణ బిడ్డ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో చెప్పారు. నాడు ఆయన �
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకుల క్రమబద్ధీకరణ అసాధ్యమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి స్పష్టంచేశారు. 13రోజులుగా సమ్మె చేస్తున్న అధ్య�
నిపుణుల సలహాలు, సాంకేతిక పరీక్షలు నిర్వహించిన అనంతర మే ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పనులపై ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యయనాలు ఏవీ లేకుండా ముందుకెళ్ల
పవిత్ర పుణ్యక్షేత్రం బాసరలో అపవిత్ర కార్యకలాపాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆంధ్రా నుంచి కొన్నేండ్ల క్రితం వచ్చిన వేద విద్యానందగిరి స్వామీజీ కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు బాసర క్షేత్ర వైభవాన్న�
TGSRTC | రాష్ట్రంలో ఆర్టీసీ కల్పించే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ‘జీరో టికెట్' తీసుకోవడానికి ఆధార్కార్డు ఒక్కటే ప్రామాణికం కా దని ఆర్టీసీ ఎండీ వీ సీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఓ నెటిజెన్కు సమాధానం ఇచ్�
ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి అనారోగ్యంతో గురువారం హబ్సిగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హబ్సిగూడలోని న�
TG ECET | రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 12న నిర్వహించనున్న టీజీ ఈసెట్ - 2025 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.