రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) పట్ల వృద్ధులు, వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ప్రయాణించాలంటే నకరంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
TG EAPCET 2025 results | ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్-2025 ఫలితాలు ఈ నెల 11న విడుదల కానున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఫలి�
Ration Cards | రేషన్ కార్డులో తన పేరు తొలగించగా, తిరిగి నమోదు చేయించుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు ఎంపీడీవో కార్యాలయం ఎదుటే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
Assistant Professor | రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ఇప్పట్లో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆయా వర్సిటీల్లో ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట�
Degree Admissions | రాష్ట్రంలో డిగ్రీ విద్యలో ప్రభుత్వ అటానమస్ కాలేజీలదే హవాగా సాగుతున్నది. ఈ కాలేజీల్లోనే అత్యధికంగా విద్యార్థులు చేరారు. సీట్లు కూడా ఈ కాలేజీల్లోనే అధికంగా నిండుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో రా
ఉద్యోగ విరమణ అనంతరం ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, ఇతర ఉద్యోగ విరమణ ప్రయోజనాలు వారి హక్కు అని, అది సర్కురు దాతృత్వం కాదంటూ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ చ�
శస్తచ్రికిత్సల్లో ఎంత పురోగతి సాధించినప్పటికీ కొన్ని ప్రత్యేక కేసులు వైద్యులకు పెద్ద సవాళ్లను విసురుతుంటాయి. అలాంటి ఓ సవాలును ఏఐజీ హాస్పిటల్స్ వైద్యులు విజయవంతంగా అధిగమించారు.
సరస్వతీ పుష్కరా లు పూర్తయ్యే వరకూ అన్ని శాఖల అధికారులు కాళేశ్వరంలోనే మకాం వేయాలని కలెక్టర్ రాహుల్శర్మ అన్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ముక్తీశ్వర ఏమిటీ నిర్లక్ష్యం’ కథనం ప్రచురితమైన విషయం తెల�
ప్రపంచ సుందరీమణులు రానున్న నేపథ్యంలో రామప్పలో ఈ నెల 14న పర్యాటకుల సందర్శన పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లో ఎస్పీ శబరీశ్తో కలిసి విలేకర�
జియోఫిజికల్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ పనులపై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం నియమించిన నిపుణుల సబ్ కమిటీ అభిప్రాయ పడింది. ఏకకాలంలో సాంకేతిక ప
ఏపీ వికలాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (ఏపీవీసీసీ)కి చెందిన ఏడుగురు కంటిచూపు దోషం ఉన్న ఉద్యోగులను ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిందని హైకోర్టు తీర్పు చెప్పింది. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులను ఏకపక్షంగా తొలగ
ఇందిరమ్మ ఇల్లు వస్తదని ఉన్న ఇల్లు కూల్చుకున్నామని, ఇప్పుతు తమ పరిస్థితి ఏమిటని పలువురు పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి క�
తెలంగాణలో మార్కెట్లలో విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి జొన్నలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ తెలిపారు. తెలంగాణ మారెట్లో జొన్నలకు అధిక ధర లభిస్తుందని, మహారాష్�
జిల్లా యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నకలీ పత్తి విత్తనాల దందా ఆగడం లేదు. గతంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువగా సరఫరా చేసిన వ్యాపారులు, ఈ మధ్య ఆం ధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుక
ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాలో అనర్హుల పేర్లు ఎలా చేర్చుతారని ఆగ్రహం వ్య క్తంచేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం మాచినేనిపేట గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్య