మానేరు అభివృద్ధికి రూ. 310 కోట్లు విడుదల | లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ట పనుల నిర్వహణ కోసం ప్రభుత్వం చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా నాలుగు కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 310.464 కోట్ల
వేతన సవరణ ఉత్తర్వులు జారీ | ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది.
ఉరేసుకొని ఆత్మహత్య | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో విషాద ఘటన జరిగింది. కరోనాతో భర్త మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకులోనై భార్య సైతం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
తెలంగాణలో కరోనా కేసులు | తెలంగాణలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 2,493 మంది డిశ్చార్జి అయ్యారు. 16 మంది ప్రాణాలు కోల్పో
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
నిబంధనలు సవరణ | బీఎడ్ కోర్సు ప్రవేశ నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బీఎడ్ అడ్మిషన్స్ పొందాలనుకునే విద్యార్థులు అర్హత కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలన
దరఖాస్తుల గడువు పొడిగింపు | పాలిసెట్ ఆన్లైన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా ఈనెల 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందని సెట్ కార్యదర్శి శ్రీనాథ్ పేర్కొన
కోట్ల పెట్టుబడులు.. లక్షల ఉద్యోగాలు ఏడేండ్లలో ఆకాశమే హద్దుగా ప్రగతి పథం రియల్, పారిశ్రామిక రంగంలోనూ దూకుడు ఆఫీస్ స్పేస్లో బెంగళూరు కంటే హైదరాబాద్ నగరమే ముందంజ గ్రేటర్ చుట్టూ కంపెనీల వెల్లువ.. ఏరోస్�
తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ 1.45 లక్షల కోట్లు.. నిరుటికంటే 13% ఎక్కువ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన రేటు 8 శాతం.. జాతీయ సగటు 2 శాతమే! ఐటీ, దాని అనుబంధ రంగాల్లో హైదరాబాద్ రంగం తనదైన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నది. ఐటీ ఎగ�
అన్ని రంగాలకు అనుకూలంగా రాష్ట్రం ప్రభుత్వ విధానాలతో క్యూ కడుతున్న కార్పొరేట్లు పోటెత్తుతున్న పెట్టుబడులు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ.. నేడు అదే అభివృద్ధి�
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్టీసీ ద్వారా ఈ-ఆక్షన్ అన్నిదశల్లో పనులు సాఫీగా సాగేందుకు 4 కమిటీలు భూముల గుర్తింపు బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగింత వేలానికి ముందే లే ఔట్లకు అన్ని వసతులు, అనుమతులు స్థలం �
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తరేషన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాల్లో ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్ జారీచేయాలని ఇటీవల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసిం�