Bio Asia | బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరంలోనే రెండు రోజుల పాటు బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నారు. ఈ
Jagtial | జగిత్యాల మర్డర్ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతోంది. తండ్రి, ఇద్దరు కుమారుల హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఆరు కత్తులు, రూ.
Mukhra K Village | పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. పల్లెలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ప్రతి గ్రామానికి సరిపడా నిధులు ఇచ్చి పల్లెలను ముఖ్యమంత్రి కేసీఆర్
National Girl Child Day | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆడ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్
వనపర్తి జిల్లాలో తక్కువ సమయంలో గెలలు ఇక్కడి నేలల స్వభావంతో త్వరితగతిన పంట రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక జిల్లాలో 12 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు రైతులను అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి �
తెలంగాణ ఆకాంక్ష.. ఎందుకింత కక్ష! మనం అడిగితే కొత్తవి ఇవట్లేదంటారు లాతూరుకేమో ఉదారంగా ఇచ్చేస్తారు నాలుగు దశాబ్దాల స్వప్నం నిజమయ్యేదెప్పుడు కొత్త రైల్వే లైన్లకూ మొండి చెయ్యే మాకొద్దా కోచ్ ఫ్యాక్టరీ.. మాక
త్వరగా కోలుకోవాలి: ఎంపీ సంతోష్ ట్వీట్ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు. రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే
హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి పశ్చిమ, వాయవ్య దిశల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పూట పొగమంచు దట్టంగా కురుస్తున్నదని, ఆకాశం ని
23 వేల ట్యాబ్లెట్లను విరాళంగా ఇచ్చిన ‘ఇండియన్ ఫార్మసీ’ హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కరోనా కష్టకాలంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల కు సేవలందిస్తున్న ఆర్టీసీ సిబ్బందికి కార్పొరేట్ సామాజిక బాధ్�
సుబేదారి, జనవరి 23 : వడగండ్ల వర్షంతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్ర భుత్వం ఆదుకొంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. దెబ్బతిన్న పంటల నష్టం నివేదికలను వెంటనే అందజేయాలని ఆయా శాఖల అధి
ఫార్మా సిటీ, పారిశ్రామిక కారిడార్లకు రూ.14,000 కోట్లివ్వండి మౌలిక సదుపాయాల కల్పనకు నిధులివ్వండి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లో హైదరాబాద్ ఎన్డీసీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించండి కేంద్ర ఆర్థికమంత్�
ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ ప్రశ్న హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రశ్న సంధించారు. సండే క్విజ్ పేరుతో ప్రశ్నలు వే
మన ఊరు.. మన బడి తొలి విడతలో నిర్మాణం 9,123 స్కూళ్లలో రూ.3,497.62 కోట్ల వ్యయం కొత్తగా నిర్మించే తరగతి గదులకు దాతల పేర్లు పనుల పర్యవేక్షణ పాఠశాల నిర్వహణ కమిటీలకే మొత్తం వ్యయంలో 15% రివాల్వింగ్ ఫండ్ ఒకట్రెండు రోజుల్ల�
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం విప్లవాత్మకం విద్యార్థులను భవిష్యత్తులోకి నడిపించే చుక్కాని అన్ని వర్గాల పిల్లలకు సమానావకాశాలు తథ్యం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం బలోపేతానికి బాట రాష్ట్రంలో అన్ని బడుల్