కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వెల్లడి హైదరాబాద్, నవంబర్ 13: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లలో హైదరాబాద్ కూడా ఉన్నది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ భా�
భవన వినియోగ మార్పునకు డిసెంబరు 31 గడువు గడువు మీరితే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సిందే ఒకేసారి ఇంఫాక్ట్ ఫీజు చెల్లిస్తే 10% రాయితీ జీహెచ్ఎంసీ అధికారుల స్పష్టీకరణ హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబ�
హైదరాబాద్, నవంబర్ 13: పీట్రాన్ పేరుతో ఎలక్ట్రానిక్ పరికరాలను విక్రయిస్తున్న పాల్రెడ్ టెక్నాలజీ లిమిటెడ్ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఆదాయం రూ.74.72 కోట్లుగా
హైదరాబాద్, నవంబర్ 13: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.12.83 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది కావేరీ సీడ్స్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.23.40 కోట్ల లాభంతో పోలిస్తే 45 శాతం తగ్�
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థులకు మానవ విలువలపై పాఠ్యాంశాలను బోధించనున్నారు. విద్యార్థుల సమగ్ర వికాసంలో భాగంగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యూన
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం హైదరాబాద్లో నిర్వహించిన టీటీయూ రాష్ట్ర కార్యవ
minister Niranjanreddy | రైతులను చైతన్యం చేయడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ ఉద్యాన శిక్షణా సంస్థలో జిల్లా వ్యవసాయాధికారులతో జర
Kaloji | నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 19వ వర్ధంతి ఘనంగా జరిగింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ని�
పక్కా లెక్క చెప్పిన కేంద్ర వ్యవసాయ శాఖ సీఎం కేసీఆర్ మాట అక్షర సత్యమని తేటతెల్లం బీజేపీ నేత బండి సంజయ్కి దిమ్మదిరిగే షాక్ తెలంగాణ వానకాలం వరి సాగు నేషనల్ క్రాప్ ఫోర్కాస్ట్ సెంటర్ వెల్లడి ఇది కేంద
గ్రేటర్ వ్యాప్తంగా హోరెత్తిన మహా ధర్నా బీజేపీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన అన్నదాతలు ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి వరి కొనమంటూ రైతులకు కమలం పార్టీ ఉరి పంజాబ్ మాదిరి �
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా.. దగాకోరు మాటలతో రైతులను మోసం చేస్తున్న కేంద్రం యాసంగి వరిధాన్యం కొనే వరకు ఉద్యమం.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే
తెలంగాణ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం ఢిల్లీలో ఒకమాట.. గల్లీలో ఒక మాట రైతులకు అన్యాయం చేస్తున్న బీజేపీ నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, నవంబర్ 12: రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగ�
రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాశనం ఖాయం మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో మహా ధర్నా విజయవంతం రైతన్నలకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మేడ్చల్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): రైతులను మోసం చేస్తున్న
భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు దుండిగల్, నవంబర్ 12 : రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణులు మహాధర్నా నిర్వహించారు. యాసింగిలో పండించే వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమ