మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు, జనవరి 24 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారంలో ప
ఒకే రోజు 25 వేల బస్తాలు క్వింటాల్కు రూ.16,150 పలికిన ధర ఖమ్మం వ్యవసాయం, జనవరి 24: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పోటెత్తింది. సోమవారం ఒక్కరోజే 25వేల బస్తాలు తరలివచ్చింది. రెండురోజులు సెలవుల అనంతరం మార్కెట్లో �
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో విద్యాబోధన భావితరాలకు ఉజ్వల పునాది. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన సాగాలనేది ప్రజల చిరకాల వాంఛ. రాష్ట్రంలోని అన్ని ప�
కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్-2021’ నివేదిక ప్రకారం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం అడవులను విస్తరించడంలో (3.07 శాతంతో) దేశంలో
హైదరాబాద్, జనవరి 24: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రవీణ్రావుకు మరో గౌరవం దక్కింది. ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అసోసియేషన్ (ఐఏయూ�
Car Accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లాలోని కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వె�
Minister KTR | తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. అప్పుడప్పుడు పాత స్మృతులను గుర్తు చేస్తూ, దాని తాలుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి
telangana reports 3940 new covid cases | రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో కొత్తగా 3,940 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. వైరస్ ప్రభావంతో తాజాగా ముగ్గురు మృతి
హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. గతంలో చేస�
Mahesh Bank | మహేశ్ బ్యాంక్ ప్రధాన సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. మహేశ్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన రూ. 12 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. అనంతరం ఈ నగదును
ఆదిలాబాద్: ఆదివాసీలు ఎంతో పవిత్రంగా నిర్వహించుకునే నాగోబా జాతర ఈనెల 31 నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా గుడి ఉంది. ఈ గుడి జాతరను ప్రతి సంవత్సర�
GRMB Meeting | గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం సమావేశం ముగిసింది. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించబోమని తెలంగాణ స్పష్టం చేసింది. ప్రాజెక్టులను ఆధీనంలోకి తీసుకునే
Telangana | జల వనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఆర్ఈసీ (రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్) గుర్తింపు ఇచ్చింది. ఏ ప్లస్ కేటగిరి గుర్తింపును ఇచ్చినట్లు రూరల్