Grain Purchases | యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై రైతులు నిరసన
Etela Rajender | బీజేపీ నేత ఈటల రాజేందర్కు సంబంధించిన భూ ఆక్రమణలపై సర్వే ప్రారంభమైంది. జమున హ్యాచరీస్కు సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు.
Crime News | టేక్నాల్ మండలంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. దాదాయిపల్లిలో ఈ మృతదేహాలు చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ శివారులోని గచ్చుకుంటలో
దిగుబడి అంచనా కోటి టన్నులు.. సాగు 62 లక్షల ఎకరాలు ఆరేండ్ల నుంచి సజావుగా సాగుతున్న కొనుగోళ్లు.. ఇంత పక్కాగా కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్రం మనదే హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయం పండుగ�
ఎమ్మెల్యే కోటాకు నేడు ఆఖరి రోజు స్థానిక సంస్థల కోటాకు ప్రారంభం నేడు టీఆర్ఎస్ అభ్యర్థుల దాఖలు హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): శాసనమండలి ఎన్నికల ప్రక్రియలో మంగళవారం అరుదైన సన్నివేశం చోటుచేసుకోను�
రాష్ట్రం భరించేది పది నెలల వడ్డీ ధాన్యం కొనుగోళ్లపై కక్షతో కేంద్రం బాయిల్డ్ రైస్పై కిషన్రెడ్డి అబద్ధాలు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి విమర్శ హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలం�
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇసుక విక్రయాలు పుంజుకొంటున్నాయి. ఆగస్టు నుంచి ఈ ధోరణి కనిపిస్తున్నది. కరోనా భయాలు తొలగిపోవడం, వానకాలం సీజన్ ముగియడం, నిర్మాణరంగం పుంజుకోవడమే ఇందుకు కారణ�
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్లకు దరఖాస్తులు క్రమంగా పెరుగుతున్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం డిసెంబర్ ఒకటి నుంచి 2,620 వైన్స్లకు కొత్త లైసెన్స్దారులను
దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పలు వైద్య, ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకువెళ్త�
Minister KTR | దేశ ఆర్థిక ప్రగతి రథానికి రాష్ట్రాలే చోదకశక్తులని, రాష్ట్రాల బలమే దేశ బలమని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోని రాష్ట్రాలు ఆర్థిక ప్రగతిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా కేంద్రం సహకరిం�
Birsa Munda | ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా 146వ జయంతిని రాజ్ భవన్ సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో
Mancherial | జిల్లా కేంద్రంలో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న భార్యాభర్తలను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం జిల్లా కేంద్రలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ
TRS Party | ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.