పుట్టుకతోనే నేర్చుకొనే సత్తా చిన్నారుల సొంతం ఆంగ్లంలో బోధనకు ప్రభుత్వ టీచర్లు సమర్థులే ఇప్పటికే సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం మిగిలిన బడులు ఇక ఆంగ్ల మాధ్యమంలోకి ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయిత, ఎన�
ఉప సర్పంచ్ అధికారాలు మరో సభ్యుడికి అప్పగింత గ్రామసభ తీర్మానం తప్పనిసరి జిల్లా కలెక్టర్ ఆమోదిస్తేనే అమలు ఆదేశాలు జారీచేసిన పంచాయతీరాజ్ కమిషనర్ హైదరాబాద్, జనవరి 24: గ్రామ పంచాయతీ నిధుల వినియోగానికి స
తొలి విడతలో తాగునీటి కల్పనకు రూ.5 కోట్లు ప్రభుత్వ పాఠశాలల్లో సంప్లు, స్టీల్ ట్యాంకులు హైదరాబాద్, జనవరి 24 : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతున్�
మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి వినియోగదారుల చట్టంపై ప్రచార ప్రకటనలు విడుదల హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): వినియోగదారులు వెచ్చించే ప్రతి పైసా సద్వినియోగం చేసేలా వినియోగదారుల వ్యవహారాల శాఖ సిబ్బంది �
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు.. ఈ వారంలో అంచనాలు వచ్చే నెలలో పనులు ప్రారంభం.. మే నెలాఖరు నాటికి పూర్తి హైదరాబాద్, జనవరి 24 : రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారులన్నింటికీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసేంద�
ఫెడరల్ వ్యవస్థకు మోదీ సర్కార్ ఎసరు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నందికొండ, జనవరి 24: ప్రాథమిక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తీసుకురావడం బీజేపీకి అస్సలు ఇష్టంలేదని, మోదీ సర్కార్ ఫెడరల్ వ్యవస్థకు భంగం క�
అందుకు ఆర్ఈసీ ఇచ్చిన సర్టిఫికెట్ నిలువెత్తు సాక్ష్యం ప్రాజెక్టుకు ఏ-గ్రేడ్తో రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెంప ఛెళ్లు మీడియాతో ఇష్టాగోష్టిలో విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి హైదరాబాద్, జనవరి 24 : �
రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి అవి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రెండేండ్ల నిధులు నీతి ఆయోగ్ సిఫారసు మేరకు 24,205 కోట్లివ్వాలి ఇంకా పెండింగ్లోనే ఆర్థిక సంఘం సిఫారసులు కేంద్ర మంత్రి నిర్మల�
పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక సమావేశాలు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు అరవింద్ కుమార్ లేఖ హైదరాబాద్, జనవరి 24 : రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు వచ్చే ఆర్థిక సంవత్సర (2022-23) బడ్జెట్ రూపకల్పన కోసం ప్రత
ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోని మోదీ సర్కార్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ భువనగిరి అర్బన్, జనవరి 24: తెలంగాణకు నిధుల కేటాయింపులో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపుతున్నదని రాజ్�
ప్రశ్నకు ప్రశ్న జవాబా? కిషన్రెడ్డీ ఏడేండ్లలో ఎన్ని రైల్వే లైన్లిచ్చారు? ఏ లైన్కు రాష్ట్రం భూమివ్వలేదు? హైదరాబాద్, జనవరి 24 : ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’.. అన్నట్టు ఉన్నది కేంద్రమంత్రి కిషన్రెడ్డి త
ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ యాదాద్రి, జనవరి 24: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో సబ్బండ వర్ణాలకు సముచిత గౌరవం దక్కిందని ఎక్సైజ్శాఖ వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగి�
అధికారులను ఆదేశించిన పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, జనవరి 24: కొమురవెల్లి మల్లన్న పూజా విధానంలో గత ఆచారాలు, సంప్రదాయాలనే కచ్చితంగా పాటించాలని సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ద�