యాదాద్రి, జనవరి 26: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ విమానగోపుర స్వర్ణతాపడానికి అవసరమైన బంగారం కోసం విరాళాలు ఇచ్చేందుకు భక్తులు స్వచ్ఛందంగా ముం దుకు వస్తున్నారు. బుధవారం యాదాద్రి ఆలయ సూపరింటెండెంట
నేతన్నలకు ముందుగానే బతుకమ్మ పండుగ 250 డిజైన్లలో కోటి చీరల ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్ ప్రారంభమైన ఉత్పత్తి.. ఆనందంలో కార్మికులు రాజన్న సిరిసిల్ల, జనవరి 26 (నమస్తే తెలంగాణ): కేంద్రం కనికరించకపోయినా రాష్ట్ర ప్ర
పాలకవీడు, జనవరి 26 : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గా ఉర్సు గురువారం నుంచి ప్రారంభంకానున్నది. మూడు రోజులపాటుసాగే ఈ ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు ఏపీ నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఉత్సవానికి
మహబూబాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకమైన మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తన నివ�
రాష్ట్రంలోనే వంద శాతం రెండు డోసుల వాక్సినేషన్ పూర్తి చేసుకున్న జిల్లాగా కరీంనగర్ రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో బెంగళూరు అర్బన్ జిల్లా 100 శాతం రెండు డోసులు పూర్తి చేసుకున�
సంగారెడ్డి : జిల్లాలో రెండు చోట్ల పోలీసుల దాడుల్లో భారీగా ఎండు గంజాయి బయటపడింది. సదాశివపేటలో వెయ్యి కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి నుంచి నాందేడ్కు గంజాయిని తరలిస్తుం
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నివారణపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. డ్రగ్స్ అనే మాట వినపడకుండా కఠినంగా వ్యవహరించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈ నెల 28న
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �
సీఎం కేసీఆర్ మూడు దశాబ్దాల కల రూ.3,449 కోట్లు.. 32 వేల మందికి లబ్ధి స్థానిక అవసరాల మేరకు కొత్త ప్రతిపాదనల స్వీకరణ మార్చి 7లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి.. 31కి గ్రౌండింగ్ గ్రౌండింగ్ అయిన యూనిట్ల నుంచి అద్భుత ఫలితా�
మొదటి నుంచి ఫెడరల్ స్ఫూర్తిని అనుసరిస్తున్నాం ఇతర రాష్ట్రాలన్నింటికీ ఆదర్శంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, జనవరి 25 : రాజ్యాంగ నిర్మాతలు అంది�
ఎస్సీ ఉపకులాల ఐక్యవేదిక విజ్ఞప్తి హైదరాబాద్, జనవరి 25 : రాష్ట్రంలోని ఎస్సీ ఉపకులాలకు కూడా దళిత సాధికారత పథకం ద్వారా ప్రత్యేక సాయం అందించాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్కు ఐక్యవే�