సీఎం కేసీఆర్ శంకుస్థాపన | వరంగల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | లంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
25న అత్యున్నతస్థాయి సమావేశం | రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్షించేందుకు ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCHRD)లో అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించను�
హైదరాబాద్ : తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని సీఎం కేసీఆర్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ర్టానికి చెందిన యువ చెస్ ఆటగాడు ప్రణీత్ వుప్పల.. ఆన్లైన్ జాతీయ చాంపియన్షిప్లో విజేతగా నిలిచాడు. అండర్-14 విభాగంలో 11 రౌండ్లకు గానూ 10 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ప్రణీత్
గువాహటి : భారత సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు(ఎస్డీజీ) సంబంధించిన నీతి ఆయోగ్ 2020 సంవత్సరానికి గాను విడుదల చేసిన నివేదికలో తెలంగాణ ‘లైఫ్ ఆన్ ల్యాండ్’ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో అరుణ�
హైదరాబాద్ : అపార ప్రేమాభిమానాలతో, ఆశీర్వచనాలతో ముంచెత్తిన నిష్కల్మష, ప్రగతిశీల తెలంగాణ సమాజానికి శతకోటి వందనాలు అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా త