CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
అందుకు రూ. 300 కోట్లు ఖర్చు ఒక్కో బడికి 2 స్మార్ట్ క్లాస్రూంలు మొత్తం 6 వేల స్మార్ట్ క్లాస్రూంలు ‘మన ఊరు- మన బడి’లో అమలు హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్య స్వరూపాన్ని సమూలంగా మార్చేందుకు రాష
రోదసిలో తెలంగాణ బిడ్డ పరిశోధనలు అంతరిక్షయానం నా చిన్ననాటి కల ప్రతి రోజు పదుల సంఖ్యలో సూర్యోదయాలు చూస్తున్నా ఐఎస్ఎస్లో మొక్కల పెంపకంపై ఆర్నెల్ల పాటు పరిశోధనలు ట్యాంక్బండ్ వద్ద చిన్నప్పటి జ్ఞాపకాల�
కాళేశ్వరం జలాలతో ఎండిన బీడులను సస్యశ్యామలం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని సంకల్పించిండు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్లపల్లి మండలం, బద్దెనపల్లి గ్రామానికి చెందిన పన్నాల శ్రీనివా�
హైదరాబాద్ డ్రగ్స్ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద స్థాయికి చేరుకోలేదని, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే వ్యాపిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని మొగ్గలోనే తుంచేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో గంజాయి తదితర న�
హైదరాబాద్ కిన్నెల మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రక�
కొన్ని రకాల పక్షులు విదేశాల నుంచి మన దేశాన్ని ప్రతి సంవత్సరం వలస వస్తుంటాయి. తెలుగు రాష్ట్రాలకు కూడా పెలికాన్ జాతికి చెందిన పక్షులు శీతాకాలంలో ఇక్కడికి వచ్చి మూడు నాలుగు నెలలు ఇక్కడే నివ�
Minister Gangula | రైత పక్షపాతి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్ కన్నా అధికంగా ధాన్యం సేకరణ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా
హైదరాబాద్: డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలో సమూలంగా నిర్మూలించాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్ను ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ �
Vinod kumar | వైఎస్సార్.టీ.పీ. నాయకురాలు షర్మిల రైతుబీమా విషయంలో అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్లో డ్రగ్స్ నియంత్రణపై సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, పోలీస్, ఎక్సైజ్శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రా