ఇంటర్ ప్రాక్టికల్స్లో 100% మార్కులు విధివిధానాలు ఖరారుచేసిన ప్రభుత్వం బ్యాక్లాగ్ సబ్జెక్టుల్లో 35% మార్కులు ఈ విధానం ఒక ఏడాదికే పరిమితం ఒకట్రెండు రోజుల్లో ఫలితాలు విడుదల హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెల�
జలదోపిడీ చేస్తున్న ఆంధ్రాపాలకులపై పోరాటం వాటాలు పంచని కేంద్రంపైనే మా అక్కసు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఆంధ్రాప్రజలకు తాము వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్తోపాటు, తెలంగ�
‘విద్యార్థుల హాజరుపై మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు’ | విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు రావాల్సిన అవసరం లేదని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది. జూలై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభంపై బుధవారం
కరోనా చికిత్స | కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో
హరిభూషణ్ | మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) గుండెపోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ
మంత్రి వేముల | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం వివరణ
పులి | జిల్లా పరిధిలోని పెంచికల్పేట్ మండలం లోడ్పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ పులి బీభత్సం సృష్టించింది. మేతకు వెళ్లిన పశువులపై పులి
నేడు 86వేల మంది అన్నదాతల ఖాతాల్లోకి ‘రైతుబంధు’ | రాష్ట్రంలో రైతు బంధు సాయం పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నది. బుధవారం పది ఎకరాల రైతుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయనున్నది.
హైదరాబాద్ : కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసింది. అనుమతులు లేకుండా ఏపీ ప్రాజెక్టులు చేపడ
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 1,175 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ కాగా, 10 మంది చనిపోయారు.తాజాగా కరోనా నుంచి మరో 1,771 మంది బాధి�