మెచ్చుకున్న కర్ణాటక మంత్రి ప్రభుచౌహాన్ తమ రాష్ట్రంలోనూ అమలుచేస్తామని వెల్లడి హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): పశువుల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ సేవ
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లక్కీడ్రా ద్వారా దుకాణాలను పొందిన కొత్త లైసెన్స్దారులకు ఈ నెల 29 నుంచి మద్యం సరఫరా చేయనున్నట్టు ఎక్సైజ్శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. నూతన మద్యం పాలసీ(2021-23
కర్ణాటక మంత్రి | కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభుచౌహాన్ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను మాసబ్ ట్యాంక్లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ, వెటర్నరీ డిపార్ట్మె
హైదరాబాద్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్ పరీక్షలను జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. డిగ్రీ మొ�
Cyber Ambassador | తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన షీ టీమ్స్ విభాగం ‘సైబర్ అంబాసిడర్స్’గా గుర్తింపునిచ్చింది. ప్రతి పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులకు ఈ గు�
ESI Scam | ఈఎస్ఐ ఆస్పత్రి స్కామ్లో ఈడీ దూకుడు కనబరుస్తోంది. మనీలాండరింగ్ కింద రూ.144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఐఎంఎస్ డైరెక్టర్తోపాటు పలువురు అధికారుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Lakaram cable bridge | ఖమ్మం నగరం పర్యాటక శోభను సంతరించుకుంటుంది. నగరంలోని లకారం చెరువుపై ఏర్పాటు చేసిన తీగల వంతెన ప్రారంభానికి ముస్తాబైంది. ఇప్పటికే లకారం చెరువు – ట్యాంక్బండ్ను అభివృద్ధి చేసిన అధి�
Minister KTR | దేశంలోనే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ-భువనేశ్వర్లో సీటు సంపాదించిన రాజా నాయక్కు సాయం అందిస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. రాజా నాయక్ చదువుకు కావాల్సిన ఆర్�
Nizamabad | జిల్లాలోని వేల్పూరు మండల కేంద్రం శివారులో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. భీమ్గల్ నుంచి వేల్పూరు వెళ్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో కారులో ప్రయా