మంత్రి కేటీఆర్| క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ విధానాలు, సమష్టి కృషితోనే ఇది సాధ�
మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు కార్పొరేట్, పెద్ద దవాఖానలకే పరిమిమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇకపై వికారాబాద్లోని దవాఖానలో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబిత�
రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం శని, ఆదివారాల్లో భారీ వర్షాలు వారం ముందే రుతుపవనాల రాక హైదరాబాద్/సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే అవకాశాలున్
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సడలింపుతో టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల వేళల్లో మార్పు చేసింది. రేపటి నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొవిడ్తో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మరో 1,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు
ఇంటర్ | ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న పేర్కొన్నారు
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తాజాగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారికంగా ప్రకటించారు. నా
సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ | ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివ�
స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు | హైదరాబాద్ జిల్లా మినహా పాత ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ (టీఎస్ఎఫ్పీజడ్)లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
మంత్రులకు కేబినెట్ ప్రశంసలు | రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్యశాఖ అభివృద్ధికి విశేష కృషి చేసిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్పై కేబినెట్ ప్రశంసల జల్లు కురిపించింది.