మయూరం | తొలకరి జల్లు కురిసింది. పుడమి తల్లి పులకరించింది. మృగశిర కార్తె వచ్చింది. ఇంకేం ప్రకృతి పులకరింపుతో మయూరం రెక్కలు విప్పుకొని గగనవిహారం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్
పేదలకు ఆహార భద్రత.. విద్యార్థులకు సన్నబియ్యం 72% మందికి రూపాయికే కిలోబియ్యం ఉమ్మడి ఏపీలోతిండికి అలమటించాం నేడు అవసరానికి మించి నిల్వలు ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’గా తెలంగాణ 2 కోట్ల ఎకరాల మాగాణంగా మారింది అద�
కొవిడ్ ప్రభావం వల్లే ఈ దుష్పరిణామాలు దీర్ఘకాలిక రోగాలున్నవారిలోనే ముప్పు ఎక్కువ స్టెరాయిడ్లతో షుగర్ పెరగడం వాస్తవం కాదు ప్రముఖ రుమాటాలజిస్ట్ డాక్టర్ రాజ్కిరణ్ వెల్లడి కొవిడ్ రోగుల్లో బ్లాక్�
ఐసీయూల్లో 66 శాతం.. సాధారణ, ఆక్సిజన్ బెడ్స్దీ ఇదే పరిస్థితి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కారణం జిల్లాల్లోని ప్రైవేటు దవాఖానలకూ తగ్గిన తాకిడి దాదాపు అన్ని జిల్లాల్లో వందలోపే కొత్త కేసులు హైదరాబాద్, జూ
సమర్థంగా పనిచేస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ కొత్త వేరియంట్లనూ ఎదుర్కొంటున్న వ్యాక్సిన్లు నిజామాబాద్ ప్రభుత్వ వైద్యుల అధ్యయనంలో వెల్లడి టీకా తీసుకొన్న వారిలో లక్షణాలు చాలా స్వల్పం ఇంటర్నేషనల్ స�
అయినా ఆంక్షలు కొనసాగాలి అందరమూ బాధ్యతగా ఉండి మూడో ముప్పు ఎదుర్కొందాం డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించినా అంత తీవ్రత లేదు సీసీఎంబీ సలహాదారు రాకేశ్ మిశ్రా వ్యాఖ్యలు ప్రత్యేక ప్రతినిధి, జూన్ 7 (నమస్తే త�
కోఠి ఈఎన్టీలో 378 మంది బ్లాక్ ఫంగస్ రోగులకు సర్జరీలు సక్సెస్ 78% పడకలు ఖాళీ! ఐసీయూల్లో 66 శాతం బెడ్లు అందుబాటులో సాధారణ, ఆక్సిజన్ బెడ్స్దీ ఇదే పరిస్థితి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడమే కారణం జిల్లాల్లోని �