మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ-3లో ప్రమాదం ఎనిమిది గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ గనిలోంచి మృతదేహాలు వెలికితీత రూ.70 లక్షల నుంచి కోటి వరకు పరిహారం: సీఎండీ ఎన్ శ్రీధర్ మంచిర్యాల, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ)/శ్రీరాం�
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కొవిడ్తో మరణించినవారి కుటుంబ సభ్యులకు పరిహారాన్ని మంజూరు చేసే అధికారాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఇప్పటికే దరఖాస్తు విధానం, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ
Telangana | వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన హరీష్ రావును ఆ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి
Telangana | రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. జిల్లా జడ్జీల బదిలీలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై రేణుక, హైదరాబాద్ మెట్ర�
Rajanna Siricilla | సిరిసిల్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెళ్లింటి వారందరూ ఫంక్షన్ హాల్లో ఉండగా.. పెళ్లి కుమార్తె ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న రూ. 15 లక్షల నగదు, 4 తులాల బంగారం ఆభరణాలన�
Inter Board | రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఇటీవల ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవంబర్ 6వ తేదీ నుంచి ప్రశ్నాపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. అయితే స్పాట్ వాల్యుయేషన్కు
ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి చర్లపల్లి, నవంబర్ 9 : నియోజకవర్గ పరిధిలోని కాలనీలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్కు చెందిన �
నగరంలో 78శాతం మంది ఉద్యోగులు ఇటువైపే మొగ్గు సగానికి పైగా రెండో ఇంటి కొనుగోలుకు ఆసక్తి కొవిడ్ తర్వాత మారిన కొనుగోలుదారుల అభిరుచులు నైట్ఫ్రాంక్ సర్వేలో వెల్లడి సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 9 (నమ�
కొవిడ్ సమయంలోనూ ఆగని అభివృద్ధి భారత పరిశ్రమల సమాఖ్య ప్రశంసలు ఆధునిక సాంకేతికతలు అందుకున్న రాష్ట్రం కొత్త పుంతలు తొక్కిన పారిశ్రామిక రంగం పారిశ్రామిక, వ్యాపార అనుకూల పాలసీలు భౌగోళికంగా సానుకూలతలు ఉన్�
వ్యాపారులకు మరిన్ని వెసులుబాట్లు 179 మద్యం దుకాణాలకు దరఖాస్తులు 24 దుకాణాలకు రిజర్వేషన్లు ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ 20వ తేదీన దుకాణాల కేటాయింపు ఎక్సైజ్ అదనపు కమిషనర్ అజయ్ రావు సిటీబ్యూరో, నవంబర
ఆరోగ్య సమస్యలు రాకుండా ‘బాలామృతం’.. గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేత మల్కాజిగిరి, నవంబర్ 9: పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన ఆరోగ్యం కోసం ప్రభుత్వం నెలనెలా పోషకాహారం అందిస్తున్నది. పోషకాహార లోప
కుత్బుల్లాపూర్, నవంబర్ 9 : లాటరీ పద్ధతి ద్వారా మేడ్చల్ జిల్లాలో వైన్షాపు రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిందని మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయభాస్కర్ తెలి
ఎమ్మెల్యే కోటాలో ఆరింటికి నోటిఫికేషన్.. స్థానిక కోటాలో 12 స్థానాలకు షెడ్యూల్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు 29న పోలింగ్ ఓటింగ్ ముగిసిన అనంతరం తర్వాత ఓట్ల లెక్కింపు డిసెంబర్ 10న స్థానిక కోటా పోలింగ�