11న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు మెదక్, నల్లగొండ జిల్లాల్లో ప్రవేశించి స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఏర్పడిన ఉపరితల ద్రోణి సోమవారం బలహీనపడింది. త
ఈ ఒక్క ఏడాదికి ప్రభుత్వానికి ప్రతిపాదన ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): బాసరలోని రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో పాలిసెట్
2019-20లో రాష్ర్టానికి 772 పాయింట్లు పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకటించిన కేంద్రం గతంలోనూ గ్రేడ్- 2 ర్యాంక్లోనే తెలంగాణ హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో తెలంగాణ రాష్ట్రం గ్రేడ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 16 మంది మృతిచెందారు. రాష్ట్రంలో 24 గంటల్లో 3,527 మంది బాధితులు కొవిడ్ నుంచి కోల�
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్లలో రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఎస్కొని గుట్ట వద్ద పట్టణ ప్రగతి నిధులు రూ.1.83కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని మంత్రులు కేటీఆర�
గ్రేడ్ల అప్లోడ్కు గడువు పెంపు | సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ప్రవేశాల నిమిత్తం పదో తరగతి గ్రేడ్ల అప్లోడ్కు గడువు పొడిగిస్తున్నట్లు గురుకులాల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణకు వర్ష సూచన.. రాబోయే రెండు రోజులు వానలు | రాష్ట్రంలో సోమవారంతో పాటు మంగళ, బుధవారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
మరింత ప్రోత్సహిస్తాం | రాష్ట్రంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ద�
5 లక్షల మార్కు దాటిన రిజిస్ట్రేషన్లు దిగ్విజయంగా కొనసాగుతున్న పోర్టల్ ఏడునెలల్లోనే రికార్డుస్థాయి లావాదేవీలు ప్రతి భూ సమస్యకు పరిష్కారంగా వేదిక ప్రభుత్వానికి రూ.557 కోట్ల ఆదాయం ‘తెలంగాణ రాకముందు రెవెన�
‘హైరిస్క్’ గ్రూపులకు ఆపద్బాంధవుడిగా కేసీఆర్.. ఉచిత టీకాల్లో వారికి ప్రాధాన్యం రాష్ట్రంలో 10 లక్షల మంది గుర్తింపు ఇప్పటికే 4లక్షల మందికి టీకా.. త్వరలోనే మిగిలినవారికి కొవిడ్ కట్టడిలో సర్కార్ సక్సెస్�
హైదరాబాద్: భారతదేశంలోకి అక్రమంగా మాదకద్రవ్యాల రవాణా పెరుగుతోంది. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ను అధికారులు పట్టుకున్నారు. 12 కిలోల హెరాయిన్ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నా�