ఎల్లుండి రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం | సీఎం కేసీఆర్ అధ్యక్షత రాష్ట్ర మంత్రి వర్గం ఈ నెల 8న (మంగళవారం) సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
రికార్డు షీట్ లేకున్నా వేరే స్కూల్లో చేరవచ్చు స్పష్టంచేసిన పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఒక స్కూల్ నుంచి మరో స్కూల్కు మారాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) అవసరం లేదని పా�
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగులోని ఓ/ఓ డీన్ టీఎఫ్సీఆర్ఐకి అటాచ్గా ఉన్న ఎస్.పి.సుతాన్ ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ క
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,070 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. కరోనా నుంచి 3,762 మంది బాధితులు కోలుకోగా,మరో 18 మంది మృతిచెందారు. ఇవాళ 1,38,182 మందికి కరోనా నిర్
87 మందిపై కేసులు నమోదు | రాష్ట్రంలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేసి నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కేసులు న�
దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్శాఖ | దేశానికే తెలంగాణ పోలీస్ శాఖ ఆదర్శంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో.. 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) సోమవారం రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణ
హైదరాబాద్ : హ్యుందాయ్ ఇండియా ఎన్హినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎంఐఈ) తెలంగాణ ప్రభుత్వానికి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 50 బీపాప్ యంత్రాలను విరాళంగా అందజేసింది. రూ. కోటి విలువైన ఈ పరికరాలను సీఎస్ స�
భార్యను బాత్రూమ్లో బంధించిన భర్త | కరోనా సోకిన భార్యకు ధైర్యానిచ్చి అన్నివిధాలా అండగా నిలవాల్సిన భర్త ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. ఆమె ద్వారా తనకు కూడా కరోనా సోకుతుందేమోనన్న భయంతో వారంపాటు ఆమెన�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,175 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల మరో 15 మంది ప్రాణాలు కోల్పోయ