హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న రాత్రి మీడియా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ విధానాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన విషయం తెలిసిందే.