ప్రజాపరిపాలన పేరిట ప్రతివారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం.. వాటిని పరిష్కరించడంపై మాత్రం దృష్టి సారించడం లేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్�
తెలంగాణను ఎవ్వరు ఇవ్వలేదని, కొట్లాడి తెచ్చుకున్నామని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (MLA Palla Rajeshwar Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని స్పష్టం చేశారు. ప్రగతి భవన్కు కంచెలు పెట్టామన్న కాం�
Pragathi Bhavan | రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని ప్రగతిభవన్ (Pragathi Bhavan) ముందు ఆంక్షలను అధికారులు ఎత్తివేసిన (Traffic Restriction Lifted) విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ ముందు ఉన్న బారిక�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు.
కాంగ్రెస్లో డబ్బులున్న వారికి, కొత్తగా వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలతో తాను ఆ పార్టీకి రాజీన�
బీఆర్ఎస్ పార్టీ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మిరెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
CM KCR | విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్లోని నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛరణ�
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్తో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదివారం ప్రగతిభవన్లో భేటీ అయ్యారు. పొన్నాల లక్ష్మయ్య, అరుంధతి దంపతులను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించార�
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కొనసాగుతోంది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆ�
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్ చేరుకున్న సంగ్మాను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం
రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువు ల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్ వేదికగా నిలిచింది. రాఖీపౌర్ణమి సందర్భంగా ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్�