రక్షాబంధన్ వేడుకలు ప్రగతిభవన్లో గురువారం ఘనంగా జరిగాయి. తోబుట్టువు ల ప్రేమానురాగాలు, అనుబంధాలకు ముఖ్యమంత్రి నివాసం ప్రగతిభవన్ వేదికగా నిలిచింది. రాఖీపౌర్ణమి సందర్భంగా ముఖ్యమం త్రి కల్వకుంట్ల చంద్�
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపార�
ప్రగతి భవన్లో (Pragathi Bhavan) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఎగురవేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మహారాష్ట్ర (Maharashtra) పర్యటనకు బయల్దేరారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్ (Pragathi Bhavan) నుంచి రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక బస్సులు, 600 కార్లతో కూడిన భారీ కాన్వాయ్త�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో రెండురోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ న�
తెలంగాణకు ఐదు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడంపై ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్కుమార్ను సీఎం కేసీఆర్ అభినందించారు. అర్వింద్ లండన్లో అందుకున్న అవా
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గన్పార్క్ (Gun Park) దగ్గర తెలంగాణ అమరవీరులకు (Telangana Martyrs) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఘనంగా నివాళులర్పించారు.
Telangana | హైదరాబాద్ : తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ కలిసి మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. దేశంలో నెలకొన్న పలు అంశ�
Telangana Cabinet | హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు (CM KCR) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం (Cabinet Meeting) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై చర్చించి ఆమోదించనున్నది.