CM KCR | 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
CM KCR | మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్లను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించినందుకు సీఎం కేసీఆర్కు తమిళనాడు మాజీ సీఎస్, జనసేన పార్టీ సలహాదారు, ప్రముఖ కాపు సమాజం నాయకుడు ఆర్ రామ్మోహన్రావు ధన్యవాదాలు తెలిపారు.
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన పాలమూరుకు చేరుకుంటారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొత్తగా
CM KCR | రాష్ట్రంలో ఏ పథకం తెచ్చినా ఈ.. ఆ ఊరు తేడా లేకుండా.. చిల్లర రాజకీయ వివక్షలు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజీ�
CM KCR | రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ఏడు మెడికల్ కాలేజీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూ
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో
CM KCR | దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటగా నల్ల పోచమ్మ ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. అనంతరం జమ్