Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 9వ తేదీన తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అధ్యక్షతన ప్రగతి భవన్( Pragathi Bhavan ) లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నార�
Y Satish Reddy | ముఖ్యమంత్రి నివాసమైన ప్రగతిభవన్ను నక్సలైట్లు పేల్చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను రెడో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
MLA Sudarshan reddy | తెలంగాణ ప్రజల ఆకాంక్షాలకు ప్రతిరూపంగా ఉన్న ప్రగతిభవన్ను పేల్చివేయాలన్న రేవంత్రెడ్డిపై పీడీయాక్టు నమోదు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన లేకపోవడంతో.. ప్రచారం కోసం ప్రగతి భవన్ మీద నక్సలైట్లు గ్రెనేడ్లు వేయాలని చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్�
2023-24 వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్పై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో దేశానికి పెనునష్టం వాటిల్లుతున్నదని భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో సమావేశం