మూడు రోజులు వర్షాలు | తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
మహబూబాబాద్ జిల్లా గూడురు మండలంలోని కొమ్ములవంచ అటవీ ప్రాంతంలోని భీముని జలపాతం జాలువారుతున్నది. గురువారం ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి అటవీ
కేరళను తాకిన నైరుతి పవనాలు రెండ్రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరణ దక్షిణాదిన ఈసారి భారీవానలు: ఐఎండీ రాష్ట్రంలో పలుజిల్లాల్లో భారీవర్షాలు పలుప్రాంతాల్లో 13 సెం.మీ నమోదు ఉమ్మడి నల్లగొండను ముంచెత్తిన వాన పల�
జీఎస్టీ ద్వారా గత నెలలో రూ.3 వేల కోట్ల రాబడి ప్రత్యేక ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెకండ్వేవ్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగానే రా�
సుస్థిరాభివృద్ధి లక్ష్యాల దిశగా తెలంగాణ ఎస్డీజీలో ఆరో స్థానానికి చేరిన రాష్ట్రం క్లీన్ ఎనర్జీలో ఫస్ట్.. స్వచ్ఛ జలంలో సెకండ్ శాంతిభద్రతలు, అటవీ పరిరక్షణలో మూడు, నాలుగు స్థానాలు కైవసం ఎన్నెన్నో సంక్ష�
వందల సంస్కృతుల చరిత్రల సమాహారమే భారత దేశం. వీటన్నింటిలో కొన్ని సమాన లక్షణాలు కనిపించవచ్చు కానీ ప్రతి ప్రాంతంలో, గిరిజన తెగలలో భిన్న సంస్కృతులు, అస్తిత్వాలున్నాయి. అందుకే భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దే
ప్రభుత్వ పాలనకు కొలమానం అభివృద్ధి. అభివృద్ధి చేసిన ప్రభుత్వం ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకుంటుంది. ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత సరిగ్గా ఏడేండ్ల కిందట ఆవిర్భవించిన తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి దిశగ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పీవీ శతజయంతి వేడుకల కమిటీ ఛైర్మన్ ఎంపీ కే కేశవరావు తె�
సొంత పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు | కాంగ్రెస్ పార్టీ వ్యవహర శైలిపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపైనా ఆయన తీ
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | సీఎం కేసీఆర్ కవులు, కళాకారులకు ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన గౌరవాన్ని కల్పిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.