నా ప్రాణమున్నంత వరకూ తెలంగాణ రైతుకు అన్యాయం జరుగనివ్వ ధాన్యం కొనుగోళ్లపై నాతో సహా ప్రజాప్రతినిధులంతా ఢిల్లీలో ధర్నా చేస్తం పంజాబ్లో ధాన్యమంతా కొంటారు.. తెలంగాణలో ఎందుకు కొనరు? తెలంగాణపై వివక్ష.. పథకాలి
మీ పాలనలో జీడీపీ మంటగలిసిపోయింది దేశం నాశనమైంది.. గంగలో శవాలు తేలినై మాకున్న క్యాడర్కు..మిమ్మల్ని తరిమికొట్టగలం పిచ్చికూతలు కూస్తే మెడలు ముక్కలైతై జాగ్రత్త మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరా
కేంద్రం తీసుకుంటానంటే వరి వేద్దాం లేదంటే వరికంటే లాభమొచ్చేవి ఉన్నయి మీడియా భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): వరి వేసే విషయంలో రైతులు తొందర పడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ �
రెవెన్యూశాఖను బలోపేతం చేయండి ప్రభుత్వానికి ట్రెసా అధ్యక్షుడు రవీందర్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న సమస్యలను పరిషరించి రెవెన్యూశాఖను మరింత బలోపేతం చేసేందుకు �
ఓబీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్ కాచిగూడ, నవంబర్ 7: తెలంగాణ ప్రభుత్వం 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేసిందని, అలాగే దేశంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను కేంద్రం వెంటనే నింపాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఓబీసీ ఉద్�
బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ కృష్ణ హెచ్చరిక కాచిగూడ, నవంబర్ 7: బీసీల సంక్షేమం కోసం పోరాడుతున్న జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యపై కుట్రలు చేసేవారిని సహించేది లేదని ఆ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ స్పష్టం
KCR Press Meet – బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా.. అంటూ సీఎం కేసీఆర్ సవ�
CM kcr Press Meet | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు వరి పంటనే పండించాలని.. మెడలు వంచి మేం కొనిపిస్తం అంటున్నాడని.. ఎవరి మెడలు వంచుతరి ప్రశ్నించారు.
KCR Press Meet – తెలంగాణ దళితులను ఆర్థిక ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళిత బంధు పథకంపై వస్తున్న తప్పుడు కథనాలపై సీఎం కేసీఆర్ స్పందించారు. దళిత బంధు పథకాన్ని వందకు వంద శాతం అమలు చేస్త�
CM KCR Press meet | నన్ను జైలుకు పంపుతవా? అంత బలుపా? అంటూ బీజేపీ ( BJP ) రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi sanjay )పై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశ�
CM KCR Press meet | కల్తీ విత్తనాలు అమ్మిన వాళ్లపై పీడీ యాక్ట్ను తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం సతాయించినప్పటికీ అనేక న�