సిద్దిపేట/యాదాద్రి, జనవరి 20: యాదాద్రి ప్రధాన ఆలయ విమాన గోపురం స్వర్ణతాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. బుధవారం రాత్రి సిద్దిపేట నీలకంఠ సమాజం అధ్యక్ష, కార్యదర్శులు లోక లక్ష్మీరాజం, ప్ర
టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మన ఊరు- మన బడి అద్భుతమైన కార్యక్రమని, దీని ద్వారా విద్యారంగానికి మహర్దశ పట్టనున్నదని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి �
స్పైస్ బోర్డు కాదు.. పసుపు బోర్డు కావాలి ఎంపీ అర్వింద్పై ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్య మెట్పల్లి, జనవరి 20: ప్రజలు ఓట్లేసి గెలిపించింది చక్కెర ఫ్యాక్టరీలను కొనుగోలు చేయడానికి కాదని నిజామాబాద్ ఎంపీ అ�
వెటరన్ స్విమ్మర్ శ్యామలకు మంత్రి శ్రీనివాస్గౌడ్ అభినందన హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడున్నరేండ్లలో మన ప్రాంతం మొత్తం ఓ గొప్ప అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తున్నది. పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వటం ఈ స�
8 IAS Officers transferred in the state | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా వాణి ప్రసాద్, పబ్లిక్
Vinod Kumar writes to Railway Minister for railway lines | రైల్వే కొత్త లైన్ల మంజూరులో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంపై కేంద్రం వివక్షను చూపుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ఈ �
extension of covid guidelines in the state | రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన
Fever Survey | రేపటి నుంచి రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరో�
Jagtial | జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. తారకరామ నగర్లో తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇవాళ ఉదయం కుల సంఘం సమావేశం
Telangana | రాష్ట్రంలో కరోనా ఉధృతి దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
Crime News | ఏటూరు నాగారంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. స్కైవిజన్ కేబుల్ కార్యాలయంపై దాడికి దిగారు. కార్యాలయంలో బలవంతంగా చొరబడిన వాళ్లు.. అక్కడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. అలాగే కంట్రోల్ అండ్
రాజకీయాలు మానేశావా?.. అసలు అవగాహన ఉన్నదా? నవ్వుల పాలవుతావు జాగ్రత్త.. బ్రహ్మాండంగా కేసీఆర్ జాతకం మన ఊరు.. మన బడి వినూత్న కార్యక్రమం రాష్ర్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ హైదరాబాద్, జనవరి 19
ఇతర పంటలవైపు రైతుల అడుగులు గతేడాది 22.32 లక్షల ఎకరాల్లో వరి ఇప్పుడు కేవలం 7.64 లక్షల ఎకరాల్లోనే భారీగా పెరిగిన వేరుశెనగ, శెనగ సాగు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతన్న వరిసాగు నుంచి ఇతర పంటలవైప�