వినాయక్నగర్, ఆగస్టు : శ్రావణ మాసం సందర్భంగా శివాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం అల్వాల్ సర్కిల్ పరిధిలో శ్రావణ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. దినకర్నగర్లోని చంద్రమ�
మల్కాజిగిరి, ఆగస్టు : కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మికుల వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ప్రజా సంఘాల నాయకులు అన్నారు. సోమవారం మల్కాజిగిరి చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్టకార్డులు, జెండాలతో నిరసన తెలిపార
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : గిరిజన తెగలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం తగదని గిరిజన మహిళలపై దాడులు, హత్యలు నివారించేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్�
కూకట్పల్లి, ఆగస్టు : శ్రావణమాసం శివ,పార్వతులకు ఎంతో ప్రీతికరమైన మాసం. కూకట్పల్లి పరిసర ప్రాంతాలలో అనేక శివాలయాలు ఉన్నప్పటికీ కూకట్పల్లిలోని పాత శివాలయం ద్వాదశ జ్యోతిర్లింగ సిద్దేశ్వర ఆలయం, ఫతేనగర్�
గర్భాశయంలో కణితి | హైదరాబాద్కు చెందిన ఓ మహిళ గర్భాశయంలో ఉన్న 3 కిలోల కణితిని రెనోవో ఆస్పత్రి డాక్టర్లు తొలగించారు. సదరు మహిళకు కొద్ది కాలం నుంచి కడుపులో తీవ్రమైన నొప్పి రావడం, వెన్నున�
కీసర, ఆగస్టు:కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఘనంగా శ్రావణమాసోత్సవం పూజలు ప్రారంభమయ్యాయి. శ్రావణమాసం మొదటి సోమవారం కావడంతో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో శ్రీ రామలింగేశ్వరుడిక
కీసర, ఆగస్టు :డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నేడు మండల పరిషత్ కార్యాలయంలో నిరుద్యోగ యువతీ, యువకులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మంగళవారం ఉదయం పది గంటలకు మండల పర�
కీసర, ఆగస్టు : కీసర మండలం చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామివారి ఆలయంలో శ్రావణమాసం సందర్భంగా మొదటి రోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి గర్భగుడిలో శ్రావణమాసం సందర్భంగా వేదపండితు�
కీసర, ఆగస్టు :మండలంలోని వివిధ గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల కేంద్రంలోని శివాజీనగర్ కాలనీ, గ్రంథాలయంకాలనీలతో పాటు అంకిరెడ్డి�
కీసర, ఆగస్టు : ఐదేండ్ల వయస్సు చిన్నారిని కీసర పెట్రోలింగ్ మొబైల్ టీం పోలీసులు గుర్తించారు. కీసర సీఐ జె.నరేందర్గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మున్సిపల్ కేంద్రం
బోడుప్పల్, ఆగస్టు : ఆగస్టు 15నుంచి రైతులకు రుణమాఫీ వర్తింప చేయడం పట్ల బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డిహర్షం వ్యక్తం చేశారు. సోమవారం నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ… బ్యాంక�
తెలంగాణలో కొత్తగా 449 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. తాజాగా 623 మంది బాధితులు