యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్యపూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు న
కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం మూడు క్యాడర్లుగా పోస్టుల పునర్వ్యవస్థీకరణఉద్యోగ నియామకాలకు మార్గం సుగమంసొంత జిల్లాలోనే పనిచేసే అవకాశంస్థానికులకే 95 శాతం ఉద్యోగావకాశాలువిద్యా పరంగానూ వెనుకబడిన జిల్లాలక
ఆర్కేపురం : ఆర్కేపురం డివిజన్లోని ఖిల్లా మైసమ్మ దేవాలయ బోనాలు ఆదివారం వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారికి రెండవ భోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆర్కేపురం డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మురుకుం
శుద్ధ జలాల సరఫరా గొప్ప కార్యక్రమం తెలంగాణపై కేంద్ర మంత్రి షెకావత్ మరోసారి ప్రశంసల వర్షం హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇంటింటికీ శుద్ధిచేసిన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకంప�
సకలజనుల సహృదయవేదికగా సచివాలయం నిర్మాణం మన పాలనారీతులకు అద్దం పట్టాలి ప్రజలకు పాలనా ఫలాలు అందాలి అందుకు తగ్గట్టుగా ఉండాలి వరదనీరు పోయేలా డ్రైనేజీ వ్యవస్థ నూతన సచివాలయ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ హ
శుభకార్యాల్లో నేత వస్ర్తాలే కడదాం మరో మూడేండ్లు ‘నేతన్నకు చేయూత’ కొనసాగింపు చేనేత బడ్జెట్ 1200 కోట్లకు పెంపు పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఘనంగా చేనేత దినోత్సవం పీపుల్స్ ప్లాజాలో వస్త్ర ప్రదర్శన హైదరాబా
మేడ్చల్ : పండితులు తీసుకునే నిర్ణయాలు జగత్ కల్యాణదాయకమై, లోకాన్ని నడిపించేలా ఉండాలని జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠాధిపతి విద్యాశంకర భారతీస్వామి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్స�
పరిగి, ఆగస్టు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు, లలిత, గోవింద నామ
పరిగి, ఆగస్టు : అటవీ ప్రాంత అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. శనివారం సాయంత్రం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇటీవల నాటిన మ
కొడంగల్, ఆగస్టు : ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు అధికంగా ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమై విద్యను అందించేందుకు అధ్యాపకుల పాటుపడాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ తెలిపారు. శనివారం స
కొడంగల్, ఆగస్టు :ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా నిరుపేదలు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా చదువుతుంటారని, వారికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు బిచ్చాల మల్లయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్ల�