మేడ్చల్ రూరల్, ఆగస్టు : సీఎం సహాయ నిధి నిరుపేదల సంజీవనిగా మారిందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీకి చెందిన పర్వతాలుకు రూ.17,500, అజీమ్�
బోడుప్పల్, ఆగస్టు:30ఏండ్ల క్రితం బోడుప్పల్, బయ్యన్నగూడ సర్వేనంబర్ 255లో ప్రజాప్రయోజనాల కోసంగ్రామపంచాయితీలో తీర్మానం చేసి ప్రజల సౌకర్యార్థం కోసం కేటాయించిన 200చదరపు గజాల స్థలంలో కాంగ్రెస్ నాయకుల అనుచరులు స�
బోడుప్పల్, ఆగస్టు: చెంగిచర్ల బస్ డిపో నుంచి పటాన్చెరువు వరకు ఉదయం 8గంటల నుంచి బస్సులను ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ఎన్ ఈసు ఓ ప్రకటనలో తెలిపారు. చెంగిచర్ల, బోడుప్పల్, చిలుకానగర్ ప్రజలు బాలానగర్, కూకట�
హైదరాబాద్ : వ్యవసాయం ఒక పరిశ్రమగా వర్ధిల్లాలని.. వ్యవసాయరంగాన్ని పరిశ్రమగా మార్చేందుకు ఏ విధమైన కార్యాచరణ చేయాలో మంత్రివర్గ ఉపసంఘం గుర్తించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ�
ఘట్కేసర్,ఆగస్టు: తెలంగాణ రాష్ట్రంలో పశు సంపదను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్లో వ�
కీసర, ఆగస్టు : కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ స్కీంల ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయం వద�
అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు సీఎం కేసీఆర్, సీజేఐ, హైకోర్టు సీజే సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ �
కుత్బుల్లాపూర్, ఆగస్టు: కొంపల్లిలో ఫిట్నెస్ స్టూడియో ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్రెడ్డిలు ముఖ్యఅతిధిగా హజ�
పెద్దపల్లి : జిల్లాలోని మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన సతీశ్ అనే యువకుడు ఓ యువతికి బలవంతంగా పురుగుల మందు తాగించాడు. ఏలువాక ఓదెలు అనే వ్యక్తి.. వ్యవసా
కుత్బుల్లాపూర్,ఆగస్టు: కరోనా సమయం నుంచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తున్న టిఎస్ఆర్టీసీపై కళాబృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం సుచిత్ర చౌరస్తాలో టిఎస్ఆర్టీస
జీడిమెట్ల, ఆగస్టు : తన జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు బదులుగా గీఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టి వికలాంగులకు త్రీ వీల్ మోటార్ సైకిళ్ళు ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇచ్చిన �