Minister Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కరెంట్ కష్టాల నుంచి మిగులు కరెంటును ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
Director Health submitted report to High Court on Covid situations | తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టుకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు నివేదిక సమర్పించారు. ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు
TRS Social Media | ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ పార్టీ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీశ్ రెడ్డి స్పష్టం చేశారు. న�
Raitubandhu Celebrations | రైతుబంధు సంబురాలు తెలంగాణ వ్యాప్తంగా రెండో రోజు జోరుగా కొనసాగుతున్నాయి. గ్రామ చావడీలు, పంట పొలాలు ఎక్కడికక్కడ అన్నదాతలు స్వచ్ఛందంగా రైతుబంధు ఉత్సవాలను చేపట్టారు.
దేశంలో నిరుద్యోగిత రేటు 7.91% తెలంగాణలో 2.2% మాత్రమే పల్లెల్లో 0.4%, పట్టణాల్లో 6.3% జాతీయ సగటు కంటే మెరుగ్గా రాష్ట్రం సీఎంఐఈ తాజా నివేదికలో వెల్లడి కలిసొచ్చిన ప్రభుత్వ పటిష్ట చర్యలు దేశ ఆర్థిక వృద్ధికి తెలంగాణ సాయ
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) / బంజారాహిల్స్ : టీకానే రక్షణ కవచం అని, అపోహలు లేకుండా 15- 18 ఏండ్లలోపు పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ర
లొల్లి చేయాలె.. బీజేపీ లెక్క అదే! కొందరు ఉద్యోగుల ఆరోపణలతో దీక్షకు బండి డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపు మూడేండ్ల క్రితమే జీవో 124లో స్పష్టత హైదరాబాద్, జనవరి 3 : ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షు
హైదరాబాద్, జనవరి 3 : మల్టీజోనల్ క్యాడర్లో కేటాయించిన ఉద్యోగులను స్టేట్ యూనిట్గా తీసుకొని పోస్టింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో సీఎ
రాష్ట్రంలో లాక్డౌన్ విధించే పరిస్థితులు లేనేలేవని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాస్రావు స్పష్టంచేశారు. థర్డ్ వేవ్ వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జనవరి చివ�
మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి: పశ్య పద్మ ఖైరతాబాద్, జనవరి 3: చిట్ఫండ్ కంపెనీల దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప�
ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని సీఎం కేసీ�