ఒక్క రోజులోనే రెట్టింపైన పాజిటివిటీ రేటు కొత్తగా 10 మందికి ఒమిక్రాన్ వేరియంట్ హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక్కసారిగా కరోనా పంజా విసిరింది. 24 గంటల్లోనే కేసులు, పాజిటివిటీ రేటు రెట్టింప�
మానేరు నదిలో బలవన్మరణాలకు అడ్డుకట్ట ఇప్పటి వరకు 100 మందిని కాపాడిన ఖాకీలు కౌన్సెలింగ్ ఇచ్చి క్షేమంగా ఇండ్లకు తరలింపు రెండేండ్ల క్రితం మానేరు తీరాన సందర్శకుల భద్రత కోసం ఏర్పాటు చేసిన లేక్ పోలీసింగ్ సత�
ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లో దేశంలో మొదటిస్థానం రెండో స్థానంలో తెలంగాణ జెన్కో హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం (ఎస్టీపీపీ) జాతీయ స్థాయిలో మరో ఘనత సాధించింది. ప్లాం�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో రికార్డు ధర తెల్లబంగారం @ రూ.9,731 పెద్దపల్లిలో 9,722.. ఖమ్మం, జమ్మికుంటలో 9,700 నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 4: పత్తి ధర పరుగులు పెడుతున్నది. ఆన్లైన్ బిడ్డింగ్లో కొనుగోలుకు అడ్
మార్గదర్శకాలు ఇచ్చేదీవాళ్లే.. వాటిని ఉల్లంఘించేదీ వాళ్లే థర్డ్వేవ్ వస్తున్నా రాజకీయ సభలు రాష్ట్రంలో బండి కుళ్లు రాజకీయం బాధ్యత మరిచి ర్యాలీకి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు పంజాబ్లో కరోనాతో స్కూళ్�
నియోజకవర్గ దవాఖానల్లో సకల సౌకర్యాలు పీహెచ్సీల్లో ఆక్సిజన్ బెడ్లు ప్రారంభించిన వేముల కమ్మర్పల్లి, జనవరి 4: ఆక్సిజన్ అందక ప్రజలు ఇబ్బంది పడకూడదన్నదే తన తపన అని రోడ్లు,భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ �
కేంద్రం తీరు అప్రజాస్వామికం వారి నిబంధనలు వారే ఉల్లంఘిస్తున్నారు 317 జీవోపై ద్వంద్వ వైఖరి ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి నల్లగొండ, జనవరి 4: దేశంలో, రాష్ట్రంలో అరాచకాలకు బీజేపీ మారుపేరుగా మారిందని, అందుక
రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి: మూడేండ్లలో 12.89 లక్షల పాస్పోర్టులు జారీ చేసినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపార�
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్, కవిసంధ్య పత్రిక సంపాదకుడు డాక్టర్ శిఖామణికి అజో-విభొ-కందాళం సాహితీ పురస్కారం లభిం
Inter Exam Fee Payment Schedule | ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే త్వరలోనే పూర్తి షెడ్యూల్
Invitation to applications for Covid Ex Gratia | కరోనా మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.50వేల ఎక్స్గ్రేషియా అందించనున్నది. ఇప్పటికే
Delhi sec observed telangana local body polls policy | ఢిల్లీ ఎలక్షన్ కమిషనర్, ఆలిండియా ఎలక్షన్ కమిషనర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఎస్కే శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్
Suspension of direct hearing cases in Telangana High Court | కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. హైకోర్టులో ప్రత్యక్ష విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ