అమరావతి :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. అందులోభాగంగా తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల కార్యాలయ�
Rythubandhu | తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత రైతుల జీవితాలు ఎలా ఉన్నాయో కే.రాధిక అనే 8వ తరగతి విద్యార్థిని ఒక్క చిత్రం ద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని ఆవిష్కరించింది.
నాగార్జునసాగర్ తీరాన 274 ఎకరాల్లో నిర్మితమైన మానవాద్భుత మహా కట్టడం బుద్ధవనం. గౌతమబుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు జీవిత సన్నివేశాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు చూపించే అద్భుత శిల్పాల బుద్ధ చరితవనం.
Next four weeks are crucial : Director Health | పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య రాబోయే నాలుగు వారాలు కీలకమని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఫిబ్రవరి మధ్యకి
Covid third Wave begins : ts DH Srinivasa Rao | కరోనా మూడో దశ ప్రారంభమైందని రాష్ట్ర ప్రజావైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఢిల�
Telangana Gift | సీఎం కేసీఆర్ నాయకత్వం, యువ నాయకుడు, చేనేత - జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో తెలంగాణలోని అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది.
ఉపాధ్యాయ దంపతుల సమస్య పరిష్కారం విద్యాశాఖలో 1,586 మందికి ప్రయోజనం హైదరాబాద్, జనవరి 5(నమస్తే తెలంగాణ ): కొత్త జోన్లు, జిల్లాల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియతో తాజాగా 1,586 మంది ఉద్యోగుల కుటుంబాలను ఎన్నో ఏండ�
ఆ విధానాన్ని రద్దుచేయించరా? 86 లక్షల ఉద్యోగుల భవిష్యత్తు తేల్చరా? బీజేపీ చీఫ్పై ఉద్యోగ సంఘాల నాయకుల ఫైర్ హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో 317 జీవో రద్దయ్యే వరకు పోరాడుతామని బీజేపీ జాతీయ అధ్యక్�
పెరిగిన నూనె గింజలు.. తగ్గిన వరి వ్యవసాయశాఖ నివేదిక హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా యాసంగి పంటల సాగు మందకొడిగా సాగుతున్నది. యాసంగిలో 46.49 లక్షల ఎకరాల్లో పంటల సాగు అవుతుందని అంచనా వేయగా
కరోనా ప్రబలేవిధంగా రాజకీయ పర్యటనలు త్వరలో రానున్న రమణ్సింగ్, చౌహాన్, హిమంత! యూపీ, బెంగాల్లో కరోనా భయంతో బీజేపీ సభలు రద్దు తెలంగాణతో మాత్రం ప్రయోగాలు కరోనా వ్యాపిస్తే రాష్ట్రసర్కార్పై నెట్టే కుట్ర హ
బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై తమదైన కామెంట్లతో కబడ్డీ కేటీఆర్ వ్యాఖ్యలపై ట్వీట్లు, రీట్వీట్లు.. హోరెత్తిన సోషల్ మీడియా హైదరాబాద్, జనవరి 5: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నెటిజన్లు ఓ ఆటాడుకొన్నారు. ఆ �
పిల్లలకు, పెద్దలకు కొవాగ్జిన్ బూస్టర్ డోస్ అందుబాటులో ఉందని భారత్ బయోటెక్ బుధవారం ప్రకటించింది. ఇప్పటికే 2 నుంచి 18 ఏళ్ల వయసుగల వారికి తమ సంస్థ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుందని, తమ వ్యాక్సిన్ �
జూలూరుపాడులో రూ.10,200 అన్ని మార్కెట్లలోనూ ధరల పరుగు ఖమ్మంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దిగుబడులతో అభిషేకం నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 5: గత కొన్నిరోజులుగా రికార్డులు సృష్టించిన పత్తి ధర బుధవారం రూ.10 వ�
రేవంత్ తీరుపై అధిష్ఠానం ఆగ్రహం ప్రశ్నించడం తప్పయితే పార్టీ నుంచి వెళ్లిపోతా తేల్చిచెప్పిన వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)లో �