పరిగి: అభివృద్ది నిరంతర ప్రక్రియ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎంపీపీ కె.అరవిందరావు అధ్యక్ష�
కేపీహెచ్బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎ
హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు అవకాశం ఇవ్వడం పట్ల తెలంగాణ గౌడసంఘం హర్షం వ్యక్తం చేసింది. హిమాయత్ నగర్ లోని తెలంగాణ గౌడ సంఘం కార్యాలయంలో నిర్�
మేడ్చల్ కలెక్టరేట్: వారాంతపు సంతలోని వీధి వ్యాపారులకు ప్రత్యేక దుకాణ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో వారాంతపు సం�
మేడ్చల్ : వార్డులను దశల వారిగా అభివృద్ది చేసి మేడ్చల్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహరెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటిలోని 10వ వార్డులో రూ 15 లక్షల నిధుల�
అమీర్పేట్:తమ సమస్యల పరిష్కారంకోసం ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికుల సంఘం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని సంస్థ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు రాజేందర్ పేర్క�
మేడ్చల్ రూరల్, ఆగస్టు : ప్రజా సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలి�
కీసర, ఆగస్టు : గ్రామాల్లోని దళితవాడల్లో నెలకొన్న సమస్యలన్నింటిని త్వరితగతిన పరిష్కారిస్తామని కీసర ఎంపీడీవో పద్మావతి తెలిపారు. మండల పరిధి తిమ్మాయిపల్లిలో బుధవారం మండల అధికారుల బృందం పర్యటించింది. దళిత �
పరిగి, ఆగస్టు :సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సర్కారు పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 14 మందికి సీఎం రిలీ�
కులకచర్ల, ఆగస్టు : ప్రతి ఇంటికీ స్వచ్చంధంగా పన్నులు చెల్లించాలని కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పన�
దౌల్తాబాద్, ఆగస్టు :బాలలహక్కుల పరిరక్షణకు గ్రామ పంచాయతీల పాత్ర ఉండాలని సిడబ్ల్యూసి కమిటి చైర్మన్ వెంకటేష్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ క
తుదిదశలో టెండర్లు.. మరో 10 రోజుల్లో పంపిణీ ఏడు కోట్లతో మొదలై 100 కోట్లకు చేరిన చేపపిల్లలు హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ఉచిత చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఈ ఏడాది ఏకంగా 100 కోట్లకు పైగా చేపపిల్లలను �
శివుడికి మూడు కళ్ళున్నట్లు..తెలుగు సినీ ఇండస్ట్రీ (Telugu Film Industry)కు కూడా మూడు కళ్లు ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ..మరొకటి ఆంధ్ర..మూడోది రాయలసీమ. ఎన్నో దశాబ్దాలుగా ఈ మూడు..మన సినిమా వసూళ్లకు ఆయువు పట్టు.