ఇద్దరు మృతుల కుటుంబాలకు అందజేత హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం అప్పాజిపల్లిలో ఇటీవల బట్టలు ఉతుకుతూ చెరువులో పడి దుర్గమ్మ, బసమ్మ అనే మహిళలు మృతిచెందారు. శుక్రవారం రజక ఫ�
కొత్తగూడెం క్రైం, జనవరి 7: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అరాచకాలకు పాల్పడుతున్నారు. కనికరం లేకుండా సొంత క్యాడర్నే మట్టుపెడుతున్నారు. పెండ్లి చేసుకొని పార్టీని వీడాలనుకొన్న ఓ ప్రేమ జంటను పాశవికం�
అధికారులకు మంత్రి కేటీఆర్ దిశా నిర్దేశం వివిధ శాఖల పనితీరుపై అంతర్గత అధ్యయనం హైదరాబాద్, జనవరి7 (నమస్తే తెలంగాణ): వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని సృష్టించి వాణిజ్యాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో రాష్ట�
ప్రత్యేక యాప్ను రూపొందించిన అటవీశాఖ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, జనవరి 7 (నమస్తేతెలంగాణ): నగర, పట్టణ వాసులకు మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు ఏర్పాటుచేసిన అర్బన్ ఫ
ఈవోడీబీ అమలుపై సమీక్షలో ప్రత్యేక కార్యదర్శి సునీల్శర్మ హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): పారిశ్రామిక, గృహావసరాలకు విద్యుత్తు పంపిణీలో ఎలాంటి సమస్యల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందిన విద్యుత్తుశా�
12న అత్యవసర కేసుల విచారణ హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): హైకోర్టుకు ఈ నెల 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 8, 9, 16 (శని, ఆదివారాలు) కలిపి వరుసగా 9 రోజుల సెలవుల తర్వాత 17న హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుంది. అత
హైదరాబాద్: ఈ నెల 10 నుంచి తెలంగాణ హైకోర్టుకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండుగల సందర్భంగా హైకోర్టు పనిచేయదు. ఈ నెల 8, 9 తేదీలు శని, ఆది, 16న ఆదివారంతో కలిపి 9 రోజులు వరస సెలవుల త
మా ఉత్తరప్రదేశ్ల పనిలేదు. అందుకే పని వెదుక్కుంటూ తెలంగాణకు వచ్చినం. మేం చాలా పేదరికంలో మగ్గుతున్నం. అక్కడ రోజూ తిండికూడా దొరకడం లేదు..యోగి పాలన వేస్ట్.. సీఎం కేసీఆర్ ఇక్కడ అన్నీ చేస్తున్న�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు ఖరారు చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు జన�
Telangana | తెలంగాణ ప్రభుత్వం అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తుంది అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎంబీసీల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఇ-ఆటో రిక్షా పథకంలో భాగంగా 60 శాతం
Telangana | తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా మండల�
Minister Harish Rao | కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్య శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. రెండో డోసు వంద శాతం పూర్తయ్యే�