Lingampally Railway Station | నగరంలోని లింగంపల్లి రైల్వేస్టేషన్లో భారీగా గంజాయి పట్టుబడింది. రూ. 63 లక్షల విలువ చేసే 336 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి ముంబై వెళ్లే ఎల్టీటీ ఎక్స
Telangana Secretariat | నూతన సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. సచివాలయ నిర్మాణ పనుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్కు వివరించారు. పనుల
డిసెంబర్ 9 సంగతులు మాట్లాడుకోవాలంటే, నవంబర్ 29 సంగతి మాట్లాడుకోవాలె. ‘తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ సచ్చుడో’ అన్న కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురించి మాట్లాడుకోవాలె. డిసెంబర్ 9 ప్రకటన రావడానికి కానీ, ఆ తర్వ
December 9 | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన వ్యాసాన్ని తన ట్విట్టర్ ఖాతాలో కేటీఆర్ షేర్ చేశారు.
TS Weather Report | రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ
సింగరేణిలో మోగిన సమ్మె సైరన్ | సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. లాభాల్లో ఉన్న బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కార్మికలోకం ఆందోళన బాటపట్టింది. రాజకీయా�
Governor Tamilisai | వానకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి అదనంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని, నల్లగొండ
CM KCR | కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ
నెట్ కనెక్షన్ రిపేరు కోసం వచ్చి దుశ్చర్య.. కేసు నమోదు బంజారాహిల్స్, డిసెంబర్ 7: ఇంటర్నెట్ కనెక్షన్ సరిచేసేందుకు వచ్చి ఓ మహిళ స్నానం చేస్తున్న వీడియోను చిత్రీకరించిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసు
హైదరాబాద్ : తెలంగాణలోని ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తెలంగాణ హైకోర్టులో దాఖలు అయిన పిల్ను తాజాగా కోర్టు కొట్టేసింది. 2016లో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జా