హైదరాబాద్: భవిష్యత్తు మొత్తం విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ వాహనాల వాడకంలో ఎటువంటి అపోహలు వద్దని ఆయన ప్రజలకు విజ
Khammam | ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండకు చెందిన అరికొట్ల సాభాగ్యమ్మ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నది. రెండో డోసు తీసుకోవట్లేదు. శుక్రవారం వైద్యసిబ్బంది టీకా వేసుకోవాలని కోరగా..
Mahabubnagar | జిల్లాలోని జడ్చర్ల మండలం ఎక్కువాయపల్లిలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ శనివారం ఉదయం గొడవపడ్డారు. తీవ్ర మనస్తాపాన�
Gandhi Hospital | నగరంలోని గాంధీ ఆస్పత్రిలో సీటీ స్కాన్ సేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగ�
80శాతం పూర్తయిన కాంక్రీట్ పనులు సమాంతరంగా ఇతర పనులు హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): దసరా నాటికి సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటి�
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): త్వరలో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా మ�
వెబ్సైట్ రూపొందించిన ఐఐటీ హైదరాబాద్ కొవిడ్19ట్రాకర్.ఇన్ పేరిట సైట్ దేశ ప్రజల కోసం పది భాషల్లో గంట గంటకూ వెబ్సైట్ అప్డేట్ ప్రారంభించిన ఐఐటీ-హెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి కంది, డిసెంబర్ 10: కొవ�
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 207 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్లో తెలిపింది. 196 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఇండ్లు, దవాఖానల్లో 3,887 మంది చ�
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్ర�
TGUGCET -2022 | తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి�
MLC Elections | తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదైంది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అ
Minister Prashanth reddy | రాష్ట్రంలోని పేదవారికి మెరుగైన వైద్యం అందించడమే సీఎం కేసీఆర్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా బాల్కొ�
MLC elections | తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది. ఐదు జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు, �