CM KCR | తమిళనాడు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రేపు తిరుత్తణిలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇద్దరు ముఖ్య
CM KCR | తమిళనాడు తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగనాథస్వామిని దర్శించుకున్న
Telangana | దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ ఉత్తమ రాష్ట్రం అని మరోసారి రుజువైంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా కేంద్రం నిర్వహించిన హెల్తీ అండ్ ఫిట్ నేషన్ కార్యక్రమంలో తెలంగాణ వైద్య రంగం పాల్గొన్నది.
Siddipeta | కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొడకండ్ల వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాల�
వచ్చే నాలుగేండ్లకు పశు సంవర్ధకశాఖ లక్ష్యాలు75.70 లక్షల టన్నుల పాలు, 13.66 లక్షల టన్నుల మాంసం2,152 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తికి నిర్ణయంనాలుగేండ్లలో గణనీయంగా పెరిగిన ఉత్పత్తులుహైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగ�
కరోనాను ఎదుర్కొనేందుకు అందరూ కలిసిరావాలివైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పిలుపుహైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అందుకు ప్రజలు �
mini bengal |తెలంగాణలోని ఆ ప్రాంతానికి వెళ్తే.. పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టినట్లే ఉంటుంది. బెంగాలీల ఆరాధ్య దైవం దుర్గామాత.. అక్కడి పల్లెపల్లెనా కొలువై దర్శనమిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలు.. మహిళల కట్టూ బొట్టూ �
తెలంగాణ పథ్.. మోదీ కా బాత్ నదుల సద్వినియోగంపై ప్రధాని గప్పాలు నీటిని ఒడిసిపట్టి రైతులకిస్తున్నామని గొప్పలు ఈ విజన్ను ఏనాడో మొదలుపెట్టిన తెలంగాణ పవిత్ర యజ్ఞంలా ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి ప్రపంచం �
8వ విడతతో అరలక్ష కోట్లు రైతులకు పంపిణీ దేశంలోనే రికార్డు స్థాయిలో అన్నదాతకు పెట్టుబడి ఇప్పటివరకు రైతుబంధు రూ.43 వేల కోట్లు అందజేత యాసంగిలో 7,500 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు వ్యవసాయరంగంలో ప్రపంచంలోనే ఎక్క�
హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం లోక్ అదాలత్లు నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 1.80 లక్షల కేసులు పరిష్
జనగామ: జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, చాకలి ఐలమ్మ మార్కెట్ యార్డు వద్ద రూ.కోటి విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. అందులో 13.5 లక్షల విలువైన
హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి చంపి..ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకుంది. మృతు�