మంత్రి ఎర్రబెల్లి | స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఎన్నికలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జిగా వ్యవహరించినపంచాయతీరాజ్ శాఖ మంత్ర�
వెల్లివిరిసిన సంబురాలు | తెలంగాణ భవన్తో పాటు ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఆడిపాడార�
Osmania Hospital | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ను, క్యాథ్ ల్యాబ్ను ప్రారంభించారు. క్యాథ్ ల్యాబ
Telangana | రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని ర�
Telangana | గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో ఈ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16వ తేదీత
Nallagonda | ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడంపై మంత్రి జగదీశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగద
ఇషాసింగ్, స్నేహిత్, శ్రీజ, పావనికి చోటు న్యూఢిల్లీ: పారిస్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ కోసం కేంద్ర క్రీడాశాఖ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్న
Niloufer Hospital | Minister Harish Rao | సీఎం కేసీఆర్ మార్గర్దేశంలో తెలంగాణ వైద్యారోగ్య రంగంలో దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుతున్నదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, పురస్కారాలే
MLC Elections | తెలంగాణలో ఈ నెల 10వ తేదీన నిర్వహించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి హైదరాబాద్లోని మంత్రి క్యాంప్ కార్యాలయం�
CM KCR | శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. స్వామి వారి దర్శన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీరంగం ఆలయ దర్శనానికి రావడం ఇది రెం