Haleem laddu : రంజాన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది.. హలీమ్. హైదరాబాద్లో తయారయ్యే హలీమ్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుంది. నోరూరించే ఈ వంటకం వ్యాపారం రంజాన్ సమయంలో వందల కోట్లలో ఉంటుంది. రంజాన్ తర్వాత మరుసటి ఏడాది �
Minister KTR | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా వృద్ధులు, మహిళలతో కేటీఆర్ ముచ్చటించారు. ఆసరా పెన్షన్లు వస్తున్నాయంటూ
Minister Srinivas goud | మహబూబ్నగర్ గ్రామీణ మండలం అప్పాయిపల్లి సమీపంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరకద్ర ఎంపీడీవో కార్యాలయంలో పని చేస్తున్న ముగ్గురు ఉద్యోగులు మృతి చెందిన సంగతి తెలిసింద�
MLC Elections | కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచి తీరుతారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర షరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లో�
Minister KTR | కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట, దుబ్బాకలో పవర్ లూం క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. �
Telangana | రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపం�
MLC Elections | ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఈ
Minister Errabelli Dayaker rao | పాలకుర్తి - బమ్మెర - వల్మిడి కారిడార్ పనుల ప్రగతిపై పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ�
Mahabubnagar | మహబూబ్ నగర్ రూరల్ మండలం అప్పాయిపల్లి సమీపంలో167వ జాతీయ రహదారిపై వద్ద ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు
Telangana | నూతన సచివాలయ నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించా
Covid Vaccination | రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ
MLC Elections | ఈ నెల 10వ తేదీన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. పోలింగ్కు సంబంధించి ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొత్తం 37 �