రాష్ట్రంలో కొత్తగా 203 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. మరో 160 మంది కరోనా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3852 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ
ఆ ఊరిలో ఎటుచూసినా కూరగాయల పంటలే, ఒకరు టమాట వేస్తరు, ఇంకొకరు మిర్చి వేస్తరు, మరొకరు ఆకుకూరలు పండిస్తరు. బెండ, కాకర, గోకర, బీర, బీన్స్, చిక్కుడు, దొండ, పొట్లకాయ, వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలను సాగు చేస్తరు. ఒక్కమ�
Minister Harish Rao | వందకు వంద శాతం అన్ని శాఖల ఆడిటింగ్ ఆన్లైన్లో జరిగే దిశగా అడుగులు వేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. రంగారెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆన్లైన్ ఆడిటింగ్ ప్రారంభించాలన్నారు
తగ్గిన సిమెంట్ ధరలు | సిమెంటుకు గిరాకీ భారీగా పడిపోవడంతో దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ తయారీ కంపెనీలు ధరలను తగ్గించాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్లు డీలర్లు తెలిపారు.
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో 40 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలతో కువైట్కు వెళ్లేందుకు యత్నించిన 40 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
Adibatla | ఆదిభట్లలో టాటా ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ ఫైటర్ వింగ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మేడిన్ హైదరాబాద్గా ఫైటర్ వింగ్స్ తయ
TRS MPs | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ దిగిపోతేనే ఈ దేశ రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా�
NIMS | నిమ్స్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. నిమ్స్లో ఏర్పాటు చేసిన ఎండోస్కోపిక్ పరికరం, ఎంఆర్యూ ల్యాబ్, స్ట�
MP Santosh Kumar | టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జే సంతోష్ కుమార్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటారు. ఉప్పల్ భగాయత్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మ�
Hussain Sagar | అలా నదీ తీరాన లేదా సముద్ర తీరాన సరదాగా కూర్చొని సంగీతం వింటే ఎంతో హాయిగా ఉంటుంది. మనసు పులకరించి, పరవశించిపోతోంది. ఇంకా ఎన్నో పాటలను వినాలని మనసు కోరుకుంటోంది. మరి అలాంటి
మల్లన్న సాగర్ తీరాన కనిపించిన అద్భుత దృశ్యమిది. కింద నీరు, పైన ఆకాశం నీలం రంగులో కనువిందు చేస్తుండగా.. అదే సమయంలో అటుగా వచ్చిన పక్షుల గుంపును చూసి వీక్షకులు ప్రకృతిపై మనసు పారేసుకొన్నారు.