Minister Errabelli | ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పాలకుర్తి పార్టీ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.
ఖమ్మం: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తొగరు భాస�
Telangana | తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జర్మనీకి చెందిన Liteauto GmbH అనే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండ
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలోని మొత్తం 12,769 గ్రామ పంచాయతీలలో 2020-21 సంవత్సరానికి గాను ఆన్లైన్ ఆడిటింగ్ 100% పూర్తయింది. ఈ నివేదికను కేంద్రానికి సమర్పించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని పంచాయ
BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి భవన్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్ర
Minister KTR | హైదరాబాద్లోని తాజ్కృష్ణ హాటల్లో జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జర్�
Gift A Smile | రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హ�
Omicron | డిసెంబర్ 1వ తేదీన బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జీనోమ్ సీక్వెన్స్కు నమూనాలు పంపించిన సంగతి తెలిసిందే. అయితే జీనోమ్ నివేదికలో
గోల్నాక : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏడెండ్లలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం అంబర్పేట త్రిశూల్ ఫంక్షన్ హాల్లో అంబ�
CS Somesh kumar meeting with Employees union leaders | సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బీఆర్కే భవన్లో ఆదివారం టీజీవో, టీఎన్జీవో ఎంప్లాయిస్
Fire Accident | సడెన్గా ఒక ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
Director Health Srinivasa Rao | కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు
Telangana | సరిహద్దు రాష్ట్రాల పల్లెలన్నీ తెలంగాణ ప్రగతిని చూడాలని పయనమవుతున్నయి. విభజన రేఖ అవతలి నుంచి ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్నయి. ‘అనతి కాలంలోనే అపార అభివృద్ధిని సాధించిన తెలంగాణలో మమ్మల్నీ కలుపుకోం�