Director Health Srinivasa Rao | కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు
Telangana | సరిహద్దు రాష్ట్రాల పల్లెలన్నీ తెలంగాణ ప్రగతిని చూడాలని పయనమవుతున్నయి. విభజన రేఖ అవతలి నుంచి ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తున్నయి. ‘అనతి కాలంలోనే అపార అభివృద్ధిని సాధించిన తెలంగాణలో మమ్మల్నీ కలుపుకోం�
దట్టమైన పొగతో రైతుల ప్రాణంమీదికి పర్యావరణ కాలుష్యం.. భూసారానికి దెబ్బ కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మార్పు 5 నుంచి 10 శాతం దిగుబడి పెరిగే అవకాశం కరీంనగగర్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పశువుల మేత
మహారాష్ట్ర సరిహద్దులో మహా నినాదం! గోదావరికి ఇవతల సస్యశ్యామలం. అవతల బీడువారిన పొలాలు. ఒకటి తెలంగాణ. ఇంకోటి మహారాష్ట్ర. సాగు, సంక్షేమంతో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణలోతమ ఊర్లనూ కలుపుకోవాలన్న బలమైన డి
కొత్తగా 5-6 పులులు పెరిగినట్టు అంచనా రాష్ట్రంలో ముగిసిన గణన తొలి విడత సర్వే వన్యమృగాల పెరుగుదలపై ఎన్టీసీఏ సంతృప్తి హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పులుల సంచారమే కాదు వాటి సంఖ్య కూడా పెరి�
4 జాతరలకు 332.71 కోట్లు! భాగస్వామ్యశాఖలతో గిరిజన సంక్షేమశాఖ సమన్వయం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్న మేడారం జాతరలో పాల్గొనే భక్తులకు ఎటువంటి లోటు రాకు�
Minister Satyavathi Rathod | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 1100 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు రావడంతో చారిత్రక వరంగల్ నగరం మెడికల్ హబ్గా అవతరించబోతోందని
Forests in Telangana: రంగారెడ్డి జిల్లాలో ప్రత్యామ్నాయ అటవీకరణ చేపట్టిన ప్రాంతాల్లో అటవీ శాఖ ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్
ప్రభుత్వ మార్గదర్శకాలను థియేటర్లు పాటించాలి సినీ దర్శక, నిర్మాతలతో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సినిమా టికెట్ల ధరల పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకొంటామని రాష్ట్
KRMB wrote letter to five states | కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాలకు శుక్రవారం లేఖ రాసింది. చెన్నై తాగునీటి సరఫరాపై
Minister Talasani Clarity on movie ticket prices | తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు తగ్గించమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఒమిక్రాన్
Telangana | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
Telangana | కరోనా నిబంధనలు పాటిస్తే ఏ మైక్రాన్ కూడా మన వద్దకు రాదు. డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మన దరి చేరదు. కొంచెం జాగ్రత్త ఉంటే కరోనాను అరికట్టొచ్చు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలి