హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4 వరకు ప్రాక్టికల్ పరీక్షలు పరీక్షలు జరుగనున్నాయి. ఆదివారాల్లోనూ పరీక్షలు కొనసాగుతాయి. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను వచ్చేనెల 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు.