Elections | స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పదో తరగతి, ఇంటర్, ఇతర పరీక్షలు సమస్యాత్మకంగా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపు లేకుండా సరిగ్గా విద్యా సంవత్సరం ముగింపు దశలో, పరీక్షల సమయంలో స్థానిక సంస్థల ఎ
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల ఎగ్జామినర్ విధులు కొందరు లెక్చరర్లకే కేటాయించడం రగడకు దారితీసింది. ఇంటర్బోర్డు పక్షపాత వైఖరిపై పలు సంఘాల నేతలు తీవ్రంగా మం డిపడుతున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు సో�
మహబూబ్నగర్ జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు రాష్ట్ర అధికారు ల ఆదేశాల మేర�
నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్, వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షల కోసం 23 సెంటర్లకు గాను 10 ప్రభుత్వ, 8 ప్రైవే
ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు గురువారం నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ రమణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడుదశల్లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 4 వరకు ప్రాక్టికల్ పరీక్షలు పరీక్షలు జరుగనున్నాయి. ఆదివారాల్లోనూ పరీక్షలు కొనసాగుతాయి. ఎన్వ�