ఇసుక రవాణాదారులతో గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్ మంగళవారం సచివాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని కోరారు. నిబంధ�
రాష్ట్రవ్యాప్తంగా వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. వారంపాటు స్పెషల్ డ్రెవ్ చేపట్టి పల్లెలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చ�
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా ఇంతవరకు 10% ఇండ్ల నిర్మాణం కూడా మొదలు కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన నిధులకు, లబ్ధిదారు�
రాష్ట్రానికి కొత్తగా మూడు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా సహకరిస్తామని పేర్కొన్నారు
మూడేండ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా కనగల్ మం డలం జీయడవల్లిలో రూ.కోటితో చేపట్టనున్న గ్రామ చెరువు మరమ్మతులను మంగళవారం �
‘రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తూ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన జీవోను కాపీ కొడితిరి.. అధికారంలోకి రాగానే మంత్రి సీతక్క చేత మొదటి సంతకం పెట్టిస్తిరి.. కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర ద�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలకు విధించిన గడువును 25వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ సెక్రటరీ వర్షిణి మంగళవారం ప్రకటన విడు
BC Fedaration | మారేడ్పల్లి, మే 20: 17 బీసీ కులాలను ఎంబీసీలుగా గుర్తించి వారి విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి న్యాయం చేయాలని బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్లెలాపు దుర్గారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుక్�
MLC Kavitha | ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ప్రజానాయకుడు కేసీఆర్కు రాజకీయ దురుద్దేశంతో, కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖ�
రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరగని పోరాటాలను నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి తెలిపారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర నూతన అధ్యక్షురాలిగా మార
Vinod Kumar | మిస్ వరల్డ్ పోటీదారులను 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు ఎందుకు తీసుకెళ్లలేదని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు మిస్ వరల్డ్ పోటీదారులను తీసుకువెళ్లకుండా ర
ECIL | చర్లపల్లి, మే 20 : ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)కు మినీరత్న హోదా దక్కింది. దీనిపై ఈసీఐఎల్ కంపె�
TGRJC CET | తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఆర్జేసీ సెట్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
Chirumalla Rakesh Kumar | పెద్దపల్లి జిల్లా ధర్మారంలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్ కుమార్ తెలిపారు.
MLA Kova Laxmi | సీఎం రేవంత్ రెడ్డికి గిరిజన ఆదీవాసీలపై ప్రేమ ఉంటే వారి మంత్రిత్వ శాఖను గిరిజన ఆదివాసీలకు ఎందుకు ఇవ్వడం లేదు అని ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు.