సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ - విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఏపీ వైపునకు వెళ్తున్న వాహనాలతో రహదారులు కిక్కిరిసిపోతున్నాయి.
Traffic Challan | ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
DA | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిపడిన డీఏ (కరువు భత్యం)లలో ఒకటి విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏల సంఖ్య మళ్లీ ఐదుగానే మిగిలిపో
Nallamala Sagar | పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన
Districts | జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల ప్రకటనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొనే ఈ ప్రకటనలు చేస్తున్నట్టు విశ్లేషకులు స్పష్టంచేస్తున్న�
Hyderabad | జిల్లాల పునర్విభజన పేరిట కాంగ్రెస్ సర్కారు కొత్త కుట్రలకు తెరలేపిందని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ను ఫ్రీజోన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, జిల్లాల పునర్వవస్థీకరణ అసలు స్వరూపం, అ�
Districts | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే విద్వేషంతో సీఎం రేవంత్రెడ్డి మరో దుస్సాహసానికి తెగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి, అన్ని రంగాల్లోనూ ప్రగతిని పరుగుల�
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణం చేపట్టిన తర్వాత వివిధ కారణాలతో బిల్లులు ఆగిపోయిన ఎల్-3 క్యాటగిరీ లబ్ధిదారులకు రూ.12.17 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.
ధూపదీప నైవేద్యం (డీడీఎన్) ఆలయాలపై దేవాదాయశాఖ థర్డ్పార్టీ విచారణ మొదలుపెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోని ఆలయాల్లో ధూపదీపనైవేద్యం కోసం మొదలైన ఈ ప్రభుత్వ పథకం అమలు తీరులో వస్తున్న ఆరో�
తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో నే మొదటి స్థానంలోకి తీసుకెళ్లిన అభివృద్ధి ప్రదాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) కొనియాడారు.
రాష్ర్టానికి చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నది. సెల్, మాడ్యుల్ తయారీ సామర్థ్యాన్ని రెండింతలు పెంచుకోవడానికి రూ.11 వేల
గోదావరి నదీ జలాల్లో ఏపీ చేస్తున్న దోపిడీని అడ్డుకునేందుకు తెలంగాణ సరార్ చేపట్టిన న్యాయపోరాటం ఆదిలోనే అభాసుపాలైంది. రేవంత్ సరార్ సర్వోన్నత న్యాయస్థానంలో మొదలుపెట్టిన పోరాటంలో అస్త్రసన్యాసం చేసింద�