‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని అని పెద్దలు ఎప్పుడో అన్నారు. ఒడ్డున కూర్చుండి ఎన్నయినా మాట్లాడవచ్చును. పగ్గాలు చేతపుచ్చుకొని బండి నడిపించినప్పుడే ఆ మాటల పస ఏంటో తేలిపోతుంది. తెలంగాణ తొల�
High Court | రిటైర్డ్ ఉద్యోగులకు( Retired Employees ) వెంటనే బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఏడాదిగా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో ఆర్థిక కార్యదర్శిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Etela Rajender | బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికనున రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని సూచించారు. తమ పార్లమెంట్ నియోజకవర్
Speaker Gaddam Prasad | ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పట్ల స్పీకర్ ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా బీజీపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Madhusudhana Chary | ప్రజలకు ఇచ్చిన హామీలే కేంద్ర బిందువుగా అసెంబ్లీలో చర్చ జరగాలని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటనేది చూడకుండా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారని కాంగ్రెస్ పా�
Harish Rao | ఆర్టీసీకి కొత్త పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బందిని ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలన్నారు.
Mulugu Court | తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పలు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు బెదిరింపు
Vahan Portal | రాష్ట్ర రవాణా శాఖలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఓవైపు ‘సారథి’ పోర్టల్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని వాహనదారులు మొత్తుకుంటుంటే అవేమీ పట్టనట్టు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సోమ�
Health Department | వైద్యారోగ్యశాఖలో లాంగ్ స్టాండింగ్ అధికారుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నది. డిప్యూటేషన్లు, బదిలీలు, ప్రమోషన్లు.. ప్రతి పనికో రేట్ ఫిక్స్ చేసి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్
Telangana | రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో-వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి.
Hydraa | పేదల ఇండ్లు కూల్చి పెద్దోళ్ల కబ్జాలను ఎందుకు వదిలేశారంటే ఒక కహానీ, సల్కం చెరువు మధ్యలో కట్టిన ఎంఐఎం నేతల కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే మరో కహానీ, గండిపేట చెరువులో ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు, కన్వెన్ష�
Agriculture | రోజుకు ఎనిమిది గంటలు కరెంటు కోతలు పెడితే పంటలెట్ల పండించుకోవాలని వికారాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు.
రాష్ట్రంలో రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తున్నదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది.
Revanth Reddy | సీజన్కు ముందే యూరియా పంపిణీపై సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. వానకాలానికి యూరియా కొరత తప్పదని స్వయంగా వెల్లడించారు. ఇందుకు రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు.