హైదరాబాద్ నగరమంతా ఇప్పుడు అందాలభామల చుట్టూ తిరుగుతున్నదని, ఆ భామల వెనకాల మంత్రులు సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఎద్దేవా చేశారు.
IIT | రాబోయే విద్యాసంవత్సరంలో ఐఐటీల్లో దాదాపు ఆరు వేలకు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నాలుగేండ్లల్లో 6,576 సీట్లు అందుబాటులోకి వస్తాయి. ఐఐటీల విస్తరణకు కేంద్రం మంత్రివర్గం ఇటీవలే పచ్చాజెం�
Godavari | ఆరు దశాబ్దాల పాటు తెలంగాణకు కృష్ణాజలాల్లో దుర్మార్గపు చిక్కుముళ్లు వేసిన కుతంత్రం.. ఇప్పుడు గోదావరి జలాలను శాశ్వతంగా దూరం చేసేందుకు గూడు పుఠాణీ చేస్తున్నది. కాళేశ్వరం పథకంలో భాగమైన మేడిగడ్డ బరాజ్�
CS Ramakrishna Rao | బహిరంగ సభలు, సమావేశాల్లో హోదాను మరిచి వ్యవహరిస్తున్న ఐఏఎస్లు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎస్ రామకృష్ణారావు హెచ్చరికలు జారీ చేశారు.
CM Revanth Reddy | ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు, మంత్రుల మధ్య సమన్వయం లోపిస్తున్నదా? మంత్రులు చెప్తు న్న దానితో అధికారులు.. అధికారులు చెప్తున్నదానితో మంత్రులు విభేదిస్తున్నా రా? ఆయా శాఖలపై పట్టుసాధించే�
మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి చెన్నూర్ మీదుగా కాళేశ్వరం వెళ్లి సరస్వతీ పుష్కర స్నానం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు చెన్నూర్ ఫారెస్ట్ టోల్గేట్ల వద్ద పోనూ రూ.
దేశంలో దుంప కూరగాయల సాగును పెం పునకు కార్యాచరణ రూపొందిస్తామని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే వెల్లడించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడంపై ఉమ్మడి జిల్లాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీయడానికే కాళేశ్వరం �
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం మెలికల మీద మెలికలు పెడుత్నుది. ఎప్పుడో ఏండ్ల కింద మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల జాబితాను ప్రస్తుత యాప్లో అప్లోడ్ చేసి, వారికి ఇప్పుడు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న
రాజకీయ నాయకులపై విశ్వాసం కలిగేది వారికి ఉన్న పదవితో కాదు, వాళ్లు చేసే పనులతో. ముమ్మాటికీ ఇదే నిజమని నిరూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కార్యనిర�
తెలంగాణలో మరో హోటల్ను నెలకొల్పడానికి సిద్ధమైంది ఐటీసీ గ్రూపు. ఇప్పటికే హైదరాబాద్లో రెండు హోటళ్లను నిర్వహిస్తున్న ఐటీసీ హోటల్స్..తాజాగా నగరానికి సమీపంలోని శంకర్పల్లి వద్ద హోటల్ను ఏర్పాటుచేయబోతున
ఒకవైపు సీజన్ దగ్గర పడుతున్నా రాష్ట్ర అవసరాలకు కావాల్సిన పత్తి విత్తనాల్లో సగం కూడా అందుబాటులో లేకపోవడంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి తుమ్మల మంగళవారం సచివాలయంల�
తొక్కడం ఎందుకు.. కడిగే ప్రయత్నం చేయడం దేనికి? తొక్కిన తర్వాత అంటకుండా ఉంటుందా.. కడిగినా మరకలు కనిపించకుండా పోతాయా? తొక్కేముందే ఆలోచించాలి.. తొక్కిఅడుసు తొక్కనేల.. కాలు కడుగనేల? న తర్వాత ఆలోచించాల్సిన అవసరం �