కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. దేశంలో ఏ ప్రాజెక్టు తీసుకున్నా లోపాలు తలెత్తడం సహజం. వాటిని సరిదిద్దుతూ ముందుకువెళ్లాలి. తద్వారా సాగు, తాగునీటి ఫలాలు అందుతాయి. ప్రపంచంలో అనేక నీటిపారుదల ప్రాజెక్�
మునుపెన్నడూ లేనివిధంగా ఒకే సంవత్సరంలో ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లు, సైన్స్ పరిశోధకులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన లండన్ రాయల్ సొసైటీలో తెలుగువారైన చెన్నుపాటి జగదీశ్, మల్లికార్జున్కు ఫ�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాకనే నోటీసుల నాటకానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి మహోన్నతమైన కాళ
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మహానేతను లక్ష్యంగా చేసుకొని విచారణ పేరుతో కాంగ్రెస్ సరారు ఇబ్బంది పెట్టాలని చూస్తే, తెలంగాణ మరోసారి మర్లబడటం ఖాయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప�
కాళేశ్వరంపై విచారణ పేరుతో కేసీఆర్కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో, కక్ష సాధింపు చర్యల్�
Narsapur Police Station | పోలీస్ సేవల క్యూ ఆర్ కోడ్ ఆఫ్ సిటిజెన్లో ఉత్తమ జిల్లాగా మెదక్ జిల్లా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్కు నాల�
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ పేరుతో కేసీఆర్, హరీశ్రావుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమన్లు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. ఈ సమన్లు రాజకీయ ప్రతీకార ధోరణికి నిదర్శన
ప్రకృతి వనరులైన వాగులు, చెరువుల ఆక్రమణ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో జోరుగా సాగుతోందని వస్తున్న వార్తలపై ఎట్టకేలకు ఇరిగేషన్ అధికారులు స్పందించారు. ఈ నెల 14వ తేదీన 'వాగు మాయం' అనే శీర్షికతో నమస్తే �
Kalyana Lakshmi | రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది .. మేం ఏం చెబితే అదే నడుస్తుంది. మేం అడిగినంత డబ్బులు ఇస్తేనే మీకు పనులు అవుతాయి. ప్రతి పనికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇలా ఇస్తేనే పనులు అవుతాయి.'.. ఇలా చెప్పి లబ్ధిదారుల వద్ద �
Harish Rao | తెలంగాణ రాష్ట్రం ఆర్థిక రంగంలో అసాధారణ విజయం సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. 2015లో తలసరి జీఎస్వీఏ (పర్ క్యాపిటా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్)లో 9వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2024 నాటికి దేశంలోనే �
Inter Exams | ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తారు.