Pension Fraud : హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్, ఐపీఎస్లకు స్థానచలనం కల్పించిన సర్కారు.. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కమిషనర్�
తిరుగు బదిలీల్లో తమకు ఆప్షన్స్ ఇవ్వాలని, 317జీవోను వర్తింపజేయవద్దని ఎంపీడీవోలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు ఆ స�
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరుచేయగా, 1.03 లక్షల ఇండ్లు గ్రౌండింగ్ అయినట్టు, 2.37 లక్షల మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసినట్టు గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్�
తెలంగాణ రాష్ట్ర సాగునీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ(టెక్నికల్)గా డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్కు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చే సింది. జాయింట్ సెక్ర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతి మాటల అబద్ధం, ప్రతి విషయంలో అవగాహన రాహిత్యం, ప్రతి పనిలో అనుభవరాహిత్యం కనిపిస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
మెడికల్ కాలేజీల్లో బుధవారం నుంచి 29 వరకు కలెక్టర్లు, వైద్యారోగ్య శాఖ హెచ్వోడీలు తనిఖీలు చేపట్టనున్నారు. మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతుల లేమి, సహా పలు సమస్యలపై ఇటీవల జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నోటీసులు �
ఆ ఎండీ చాంబర్లోకి అడుగు పెట్టాలంటే ముందు ఆ రూల్ గురించి తెలియాల్సిందే.. బయట గోడలపై వేలాడుతున్న రెండు స్టిక్కర్లపై ఉన్న మ్యాటర్ను చదవాల్సిందే.. ఆ రూల్ ప్రకారమైతేనే లోనికి అనుమతి.. కాదు, కూడదు.. అంటే నో పర�
రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గాంధీభవన్లో రాష్ట్ర కాంగ్రెస్ పా
‘బీసీ బిల్లు ఆమోదానికి ఎంత ఆలస్యమైతే బీసీలకు అంత అన్యాయం జరుగుతుంది.. తమతో కలిసొచ్చే భావసారూప్యత ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. ఐక్య ఉద్యమాలకు కలిసిరావాలి’ అని తెలంగాణ �
సర్వర్ సమస్యలతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు మంగళవారం తీవ్ర అంతరాయం కలిగింది. భూభారతి చట్టం అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోనూ సర్వర్ సమస్యలు త�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) నూనె శ్రీధర్ ఐదురోజుల ఏసీబీ కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రభుత్వ దవాఖానలో నిందితుడికి ఆరోగ్య చికిత్సలు చేసిన అనంతర�