జగిత్యాల కేంద్రంగా 25 ఏండ్ల క్రితం చిన్నగా ఏర్పాటైన గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్.. నేడు రెండు తెలుగు రాష్ర్టాల్లో శాఖలను విస్తరించి తన సత్తాను చాటుతోంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం అర్బన్ కో-ఆపరే�
విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు గురుకులాల్లోని ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అందుకు ఎంత ఖర్చయినా భరిస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్తుంటే.. గురుకుల సొసైటీ అధికారులు మాత్రం అందుకు విరుద్ధ�
తూర్పు, మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాగల 36గంటల్ల�
సంగారెడ్డి జిల్లాలో కాలుమోపకముందే సీఎం రేవంత్రెడ్డి పర్యటన విమర్శల పాలవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కేసీఆర్ హయా�
కృష్ణా జలాల నుంచి తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26 టీఎంసీలు, ఏపీకి 4టీఎంసీలను విడుదల చేయాలని కేఆర్ఎంబీ (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు) నిర్ణయించింది.
సీఎం రేవంత్రెడ్డి మరోమారు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంగా ఆయన ఢిల్లీకి వెళ్లటం ఇది 44వ సారి. ఢిల్లీలో శనివారం జరిగే నీతిఆయోగ్ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు.
తెలంగాణ గడ్డపై మహోన్నత లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్నాళ్లుగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీరాగానే కాళేశ్
కాంగ్రెస్ పాలనలో రైతులకు అవస్థలు తప్పడం లేదు. పండించిన పంటలను అమ్ముకుందామన్నా వారాల తరబడి కొనే దిక్కు లేకపోవడంతో ప్రైవేటులో తక్కువ ధరకు అప్పజెప్తున్న దుస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులు పం�
పరిపాలన ప్రజల సంక్షేమం కోసం సాగాలి. అభివృద్ధి కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. అంతేతప్ప ఎవరి మీదో అక్కసుతో నకారాత్మక వికారాలు పోతే అంతిమంగా బెడిసికొడుతుంది. కేసీఆర్ వెంట తెలంగాణ నడిచింది. స్వరా�
జర్మనీలో చెఫ్/కుక్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు టామ్కామ్ సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. హోటల్ మేనేజ్మెంట్ లేక హాస్పిటాలిటీలో బ్యాచిలర్స్ డిగ్రీ, లేక డిప్లొమా ఉన్నవారు అర�
సర్పంచులకు పెండింగ్ బిల్లులు మంజూరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రూ.153 కోట్ల నిధులతో సర్పంచులకు ఎలాం�
KRMB | వేసవిలో నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ, ఏపీలకు కృష్ణా జలాలను విడుదల చేయడానికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నిర్ణయించింది. శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేయాలని ఉత్తర�
Rain Alert | తెలంగాణలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వ�