సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బయల్దేరి వెళ్లారు. సీఎం అయినప్పటి నుంచి రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 44వసారి కావడం గమనార్హం. ప్రస్తుత పర్యటనలో భాగంగా శనివారం ఢిల్ల
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈ నెల 26న విడుదలకానున్నది. రెండు పేపర్లకు ప్రాథమిక ‘కీ’ని ఐఐటీ కాన్పూర్ సోమవారం విడుదల చేయనున్నది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఈ నెల 18న నిర్వహించారు. పరీక్షకు హాజర�
రాష్ట్రంలోని డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ, ప్లేస్మెంట్స్ కల్పించడంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చొరవ తీసుకుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నైపుణ్యశిక్షణ కోసం ‘ది నేషనల్ అసోసియేషన్ ఆ
Sabitha Indra Reddy | మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు పక్కన ప్రమాదానికి గురైన వ్యక్తులను గమనించిన ఆమె.. వారి వద్దకు వెళ్లి వారి పరిస్థితిని ఆరా తీశారు. అలాగే గాయపడిన వారిని ఆస్పత్రికి తరల�
DGP | హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ను గుర్తిస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. ఉగ్ర కుట్రసూత్రధారి సమీర్ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. స్లీపర్ సెల్స్ గుర్తించి వారికి కౌన్సెలింగ్ ని�
Coronavirus | తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ డాక్టర్కు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చే
Chanda Nagar | హైదరాబాద్ చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని కేఎస్ఆర్ ఎన్క్లేవ్లో అంతర్గత రహదారులు చిన్నపాటి వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో చెరువుల్లా మారుతున్నాయి. ఈ సమస్యపై ఎంతోకాలంగా కాలనీ వాసులు అధికారుల�
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ నుంచి కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామం వరకు రోడ్డు పనులు విస్తరించేందు కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఆర్ఐఎఫ్ నిధులు రూ.30కోట్లు విడుదల చేయించారు.
Gadwal | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Congress Leaders | కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా అన్నదాతలతో కలిసి హస్తం నేతలు పోరుబాట పట్టారు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జహీరాబాద్ పర్యటన సందర్భంగా రైతులను అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. గోదావరిపై దాదాపు 1.47 కి.మీ. పొడవుతో మట్టి, రాతి కట్టను (ఈసీఆర్ఎఫ్) నిర్మించాల్సి ఉంది.