జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను బలహీనపడింది. తీవ్ర తుఫాను క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వివరించింది. మరికొ�
రాష్ట్రంలో తొలి లైన్ వుమన్గా ఉద్యోగం పొందిన బబ్బూరి శిరీష చరిత్ర సృష్టించిందని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రుల నివాస సముదాయంలో టీఎస్ఎస్పీడీసీఎల్ లైన్ వుమన్ నియామక �
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొల్ల కురుమలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారని గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్కొన్నారు. రెండో విడత �
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేట�
మండల కేంద్రానికి చెందిన అనుముల సత్యనారాయణరెడ్డి, సరిత దంపతుల కుమారుడు సాయిభార్గవ్రెడ్డి బాక్సింగ్లో రాణిస్తున్నాడు. భార్గవ్రెడ్డి 4వ తరగతి నుంచి తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో శిక్షణ పొందుతూ ఇప్ప�
చెన్నై, మే 11: నేత్ర సంరక్షణ సేవల సంస్థ డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణసహా ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు దిశగా వెళ్తు�
గ్రంథాలయాలు చాలా ఊళ్లలో ఉంటాయి. కానీ కేరళలోని మొతక్కరలోని లైబ్రరీ మాత్రం చాలా ప్రత్యేకం. కొండలూ గుట్టలతో నిండిన ఆ ప్రాంతంలో ప్రజలు లైబ్రరీ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పుస్తకాలే గడపగడపకూ అందుతాయి. దీనిక�
పాటంటే ఆమెకు ప్రాణం లెక్క. కుటుంబ పరిస్థితుల వల్ల చదువు ఆగమైనా సహించింది. కష్టపడి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటున్న క్రమంలో.. పెండ్లి పేరుతో మరో ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తే.. వాదించింది, ఎదిరించింది
హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు గురువారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు పాఠశాలలకు హాల్ టికెట్లు పంపినట్లు పేర్కొన్నారు. ప�
హైదరాబాద్ : తొలిసారిగా లైన్ ఉమెన్ ఉద్యోగం ఇచ్చిన టీఎస్ ఎస్పీడీసీఎల్ దేశ చరిత్రలో నిలిచిపోతుందని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. టీఎస్ ఎస్పీడీసీఎల్లో తొలిసారిగా లైన్ ఉమెన్గా ఉద్యో�
పటాన్చెరు, మే 11 : తెలంగాణ వైద్య సేవలు ఉత్తమమైనవని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానాలో రూ. 50లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోసిస్ హబ్ను పటా
నిర్మల్ :ఈ నెలాఖరు లోగా యాసంగికి సంబంధించి ధాన్య కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ లో పౌరసరఫరా
రంగారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుందని ఆ శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. త్వరలోనే వైద్యారోగ్య శాఖలో 13 వేల నియామకాలు చేపడుతామన్నారు. ఇందుకు సంబంధించ�