చరిత్రలో చదువుకున్నాం.. ఎక్కడో అఫ్ఘానిస్తాన్లోని గజనీలో ఉండే ఒక రాజు వందల మైళ్ల దూరం దాటి వచ్చి సోమనాథ్ను దోచుకున్నాడని. సోమనాథ్ అత్యంత సంపన్న ఆలయం. ఆ సంపద కోసమే 17 సార్లు దండయాత్ర చేసి దోచుకుపోయాడు. నవభ
రామగుండం ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. రైతులకు యూరియా కొరత లేకుండా చేయడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కర్మాగారం ఏర్పాటుకు రాచబ�
IAS officer | రాష్ట్రంలో 14 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అదనపు కలెక్టర్ల స్థాయిలో ప్రభుత్వం బదిలీలు చేపట్టింది. అపూర్వ్ చౌహాన్ను జోగులాంబ గద్వాల అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా
Soma Bharath Kumar | తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సోమా భరత్కుమార్ నియామకమయ్యారు. భరత్ను సీఎం కేసీఆర్ నియమించగా.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రె�
Pocharam Srinivas reddy | ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి చెందుతోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నా
Minister Sabitha | అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మన ఊరు - మన బడి, బీటీ ర
Minister KTR | సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్గా ఉండే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు. గతంలో పలు సందర్భాల్లో తన చిన్ననాటి ఫోటోలను షేర�
కరోనాతో గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకం.. ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకొంటున్నది. అంతర్జాతీయంగానూ విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తేయడంతో భారత్..
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్, తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ పేరును ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ప్రతిపాదించారు. వివిధ క్రీడాంశాల్లో నిలకడగా రాణిస్తున్న 25 మంది అథ్లెట్ల జాబితాను 12 మంది సభ్యుల�
రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటీవ్ ఎలక్ట్రిక్ సైప్లె సొసైటీ లిమిటెడ్ ఎన్నికల వాయిదాకు ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఎన్నికను వాయిదా వేయాలని జిల్లా సహకార సంఘాల రిజిస్ట్రార్ �
సామాన్య ప్రజానీకానికి అనువుగా దేశీ, గ్రామ్య భాషలకు ప్రాధాన్యమివ్వడం శాతవాహన చక్రవర్తుల కాలంలో మరింత స్థిరపడింది. తెలుగు ప్రాంతాన్నే కాక, దక్షిణా పథంలో అధిక భాగాన్ని దాదాపు 450 సంవత్సరాల పాటు మొత్తం 30 మంది
Minister KTR | రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇన్క్రిమెంటల్ ఇన్నోవేషన్ కీలకమని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. స్టార్టప్ ఇంక్యుబెటర్ టీ హబ్ ఏడో వార్షికోత్సవ వేడుకలు శనివారం జ�