జాతీయ బంజారా జేఏసీ నేతలతో వినోద్కుమార్ హైదాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో బంజారాలు నిర్వహించే ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ �
నైరుతి రుతుపవనాలు జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఐదు రోజులు ముందుగానే కేరళను తాకనున్నాయని తెలిపారు. సాధార�
మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర నియోజకవర్గంలోకి చేరిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు. క్యాడర్ను బలోపేతం చేసేంద
రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, సభ్యులు శుభప్రదపటేల్, కిశోర్గౌడ్, సీహెచ్ ఉపేంద్ర బృందం శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో భేటీ అయ్యింది. బీసీల రిజర్వేషన్�
ఏదైనా ఒక రాష్ట్రం చేసే అప్పును ఔట్స్టాండింగ్ లయబిలిటీ అనీ, ఆ రాష్ట్రం ఇచ్చే సార్వభౌమ హామీని ఔట్స్టాండింగ్ గ్యారంటీ అనీ అంటారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 292 �
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మత్స్యకారులకు మంచి రోజులు వచ్చాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామాల్లో చెరువులు ఉన్నా చేప పిల్లలు పంపిణీ చేసేవారు కాదు. దీంతో వారికి జీవనోపాధి లేకుండా పోయింది. వ్యాపారం కూ�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఉన్న అన్ని ప్రధాన గిరిజన తెగల ఆచార వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదరిస్తున్నది. ఎరుకల తెగ శతాబ్దాలుగా జరుపుకొంటున్న పిలాయిపల్లిలోని ఎరుకల నాంచారమ్మ జాతరను కూడా ఘనంగా
కార్పొరేట్ను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం గజ�
హైదరాబాద్ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామక ప్రక్రియను చేపడుతున్నది. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖ�
పరిగి టౌన్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై యువకుడు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్
కుత్బుల్లాపూర్,మే13 : అడవుల సంరక్షణలో అటవీక్షేత్రాధికారి ఉద్యోగం చాలా కీలకమని, శాఖకు వెన్నముక వంటిదని రాష్ట్ర అటవీ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్
హైదరాబాద్ : పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి ఏం చేశానని తన
హైదరాబాద్ : కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా ప�
షాద్నగర్టౌన్, మే 13 : రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్ మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు దక్కింది. మున్సిపాలిటీలో 90శాతం ఆస్తి పన్నులు వసూలు చేసిన సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించి