మెదక్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అమిత్ షా నిన్న తెలంగాణకు వచ్చి మాట్లాడిన మాటలు వింటే ఆయన నిజంగానే అమిత్ షా కాదు అ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 38 ఫాస్ట్ట్రాక్ కోర్టులను రెగ్యులర్ కోర్టులుగా మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 22 ఫాస్ట్ట్రాక్ కోర్టులను అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులు
Telangana People in Africa | నల్లజాతికి బానిస సంకెళ్లు వేసిన తెల్ల దురహంకారానికి గుణపాఠం చెప్పిన ఖండం. చెరసాలలు ఏ పోరునూ ఆపలేవని నిరూపించిన నేల. ‘నలుపు-తెలుపు’ వివక్షకు వ్యతిరేకంగా అలుపెరగని పోరు సల్పిన నల్లసూరీడు నెల్స�
ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎంత అసత్య ప్రచారం చేసినా.. తెలంగాణ ప్రజలు తమ పార్టీని నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నేతలకు అర్థమైనట్టే కనిపిస్తున్నది. దీంతో బెంగాల్ తరహా ప్రణాళికను ఇక్�
ఇ-‘నమస్తే తెలంగాణ’ఆధ్వర్యంలో ఏర్పాటు స్థిరాస్తి సంస్థలు, బ్యాంకులన్నీ ఒకే వేదికపైకి మహబూబ్నగర్, మే 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్ పట్టణంలో తొలిసారి స్థిరాస్తి ప్రదర్శన ఏర్పాటైంది. రైల్వే స�
రాయపర్తి: నిత్యం బిజీగా ఉండే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తన కోసం వేచి ఉన్న అవ్వను చూసి చలించిపోయారు. చాలాకాలంగా పరిచయం ఉన్న వృద్ధురాలు ముద్రబోయిన పిచ్చమ్మను చూసి కాన్వాయ్ వాహనం దిగి
మందులు, స్కానింగ్ కోసం రోగులను ప్రైవేటుకు రెఫర్ చేసిన జనగామ మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) వైద్యులపై వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇంటి జాగ కొనేందుకు 50 వేల సాయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 3 లక్షలు ఇప్పిస్తానని భరోసా ధర్మపురి, మే 14: మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో ఓ నిరుపేద మహిళ సొంతింటి కల నెరవేరనున్నది. ఇంటి జాగ కొనేందుకు మం
ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది నిరుద్యోగులతో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి రామగిరి, మే 14: ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, నిరుద్యోగులు ప్రతిపక్షాల మాయమాటలను న�
నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�