నాగార్జున సాగర్ : బుద్ధుని జయంతి వేడుకలు నాగార్జున సాగర్లోని బుద్ధ వనంలో కన్నులపండుగగా జరిగాయి. టిబెట్, మైసూర్తో పాటు, వివిధ ప్రాంతల నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు, బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి �
తెలంగాణ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పలు జిల్లాల్లో సోమవారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పాటు పలు చోట్లు పిడుగులు పడ్డాయి. భారీ వర్షంతో పా
అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్ల�
ప్రజలను ముందుండి నడిపించి, తెలంగాణ సాధించిన తెగువ కేసీఆర్దని, తెలంగాణను ఎలా కాపాడుకోవాలో ఆయనకు బాగా తెలుసని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. ఉద్యమంతో తెలంగాణ
‘ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే విపక్ష పార్టీల నాయకుల్లో వణుకు పుడుతున్నది. పోరాడి రాష్ర్టాన్ని సాధించి, అతి తక్కువ సమయంలో ఎవరూ ఊహించని రీతిలో చేపట్టిన అభివృద్ధి యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఆ�
మాయలఫకీర్ లాంటి అమిత్షా వలలో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ చిక్కరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గుజరాత్ గ్యాంగ్కు బానిసలుగా మారిన రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టా�
డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా..
ఉన్నత చదువు చదివిన ఆ మహిళ వివాహానంతరం గృహిణిగా ఇంటికి పరిమితమైంది కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు కావడంతో తాను సైతం భర్తకు చేదోడు వాదోడుగా నిలువాలని, అందుకు ఉద్యోగమే ఏకైక మార్గమని భా
రాష్ట్రంపై ప్రేమలేదని మరోసారి కాషాయం పార్టీ రుజువు చేసుకుంది. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన సభతో తెలంగాణ ప్రజలకు ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. రాష్ర్టానికి ఏం చేస్తామో చెప్పలేని పరిస్థితిలో ఉన్న కాషాయ నే
కరోనాతో రెండేండ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఏ ఒక్క పథకాన్ని కూడా ఆపకుండా అమలు చేస్తున్నామని ఆర్థిక, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్, మనోహరాబాద్లో ఆదివారం పలు అభ�
హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అబద్ధాపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మబోరని, రాబోయే రోజుల్లో బీజేపీకి పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతారని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా శాఖ టీఆర్ఎస్ అధ్యక్
హైదరాబాద్ : ముందస్తుకు పోవాల్సిన కర్మ మాకేముంది.. వాళ్లకు అంత దమ్ము, ఉబలాటం ఉంటే పార్లమెంట్ను రద్దు చేసుకొని రమ్మనండి.. మేం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తె
నాగార్జునసాగర్ ,మే 15 : నాగార్జునసాగర్లోని నాగార్జున కొండను ఆదివారం మైసూరుకు చెందిన బౌద్ధ గురువుల బృందం సందర్శించారు. బుద్ధవనం ప్రాజెక్టు ఆవిష్కరణలో భాగంగా నాగార్జున సాగర్కు చేరుకున్న వీరు ఆదివారం మైస
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసిండని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 65 ఏండ్లలో మొత్తం రూ. 56 లక్షల కోట్ల�
హైదరాబాద్ : తెలంగాణకు నిధుల కేటాయింపులపై పచ్చి అబద్ధాలాడి, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన అమిత్ �